Breaking News

Daily Archives: April 6, 2025

డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని పలు మండలాల్లో బిజెపి పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఎన్టీఆర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం కార్యకర్తలకు అభిమానులకు స్వీట్స్ పంచారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి పార్టీ దేశంలోనే అత్యున్నతమైన బలమైన పార్టీగా ఆవిర్భవించిందని కొనియాడారు. విజయవాడ బిజెపి పార్టీ తూర్పు నియోజకవర్గం …

Read More »

ఈ నెల 7వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …

Read More »

శ్రీ రామ చరితం ఆదర్శప్రాయం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముని జీవితం అందరి జీవన గమనానికి తారకమంత్రం అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుడమేరు వంతెన వద్ద ఆదివారం జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, రాజుగా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. మనిషి ఎలా జీవించాలి, సమాజంలో తన …

Read More »

కళ్యాణం.. కమనీయం.. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమిని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని పలు రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు వైష్ణవాలయాలు శ్రీరామ నామంతో మార్మోగాయి. 64 వ డివిజన్ పాతపాడు కండ్రిక రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. దేవదేవుడి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలలో వైసీపీ సెంట్రల్ …

Read More »

సోమవారం ఏప్రియల్ 7 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏప్రియల్ 7 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ …

Read More »

పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని అసిస్టెంట్  ప్రొఫెసర్ డా. సి. హెచ్. సునీత పేర్కొన్నారు. ఆదివారం కోరుకొండ మండలం శ్రీ రంగ పట్నం గ్రామంలో జరుగుతున్న జాతీయ సేవా పథకం లో భాగంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు మూడవ రోజు గ్రామ వీధులలో స్వచ్ఛ భారత్ ర్యాలీ మరియు పెరటి తోటల పెంపకం పై అవగాహనా కార్యక్రమాల ను చేపట్టారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యతే అంటూ …

Read More »

శ్రీరామనవ వేడుకలలో పాల్గొన్న గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గంలో హల్ డివిజన్ లో జరిగిన శ్రీరామనవ వేడుకలలో టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 3 డివిజన్ కరెన్సీ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో, రామచంద్ర నగర్ రామాలయం వద్ద, గుణదల సాయి యస్ వద్ద, 6వ డివిజన్ గులం మొహిద్దిన్ నగర్ లోని లయన్స్ క్లబ్ రామాలయం వద్ద, మారుతి నగర్ కోకోకోలా స్ట్రీట్ లోని రామాలయం వద్ద, 19వ డివిజన్ లబ్బిపేట …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఈ నెల 7వ తేది (సోమవారం) ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్ పై కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ హాల్లో జరుగుతున్న సందర్భంగా ప్రతి సోమవారం గుంటూరు నగరపాలక సంస్థలో నిర్వహించే “ప్రజా …

Read More »

మెగా జాబ్ మేళాకు క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న గుంటూరు మెగా జాబ్ మేళాకు ఈ నెల 7 (సోమవారం) నుండి నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో నగరంలో 10వ తరగతి పైన చదివిన నిరుద్యోగ యువతకు వారి అర్హతకు తగిన విధంగా …

Read More »

పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఊర్మిళ నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ ఆధ్వర్యంలో భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి …

Read More »