కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలో లోని 45 గ్రామాల్లో సమిత్వ సర్వే జరుగుతున్నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. శనివారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో స్వమిత్వ సర్వే ప్రక్రియ పై క్షేత్ర స్థాయి అధికారులతో, సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో 45 గ్రామాల్లో స్వమిత్వ సర్వే చేపట్టడం జరుగుతోందన్నారు. వాటిలో ఇప్పటి వరకు 22 గ్రామాలకు గ్రౌండ్ ట్రూథింగ్ నూరుశాతం పూర్తి చేశారన్నారు. డివిజన్ …
Read More »Daily Archives: April 26, 2025
పట్టాదారుల ద్వారా మాత్రమే త్రవ్వకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు విషయంలో ఆయా పట్టాదారుల ద్వారా మాత్రమే త్రవ్వకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి నియోజక వర్గం పరిథిలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా కార్యకలాపాలు …
Read More »రసాయనాయలతో పండ్లను మాగ బెట్టి విక్రయిస్తే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం
-జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రసాయనాయలతో పండ్లను మాగ బెట్టి విక్రయిస్తే అటువంటి వారిపై, వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు హెచ్చరించారు. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో రైతులు, వినియోగదారులు, వ్యాపారస్తులతో కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరమనే అంశంపై శనివారం ఉదయం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు …
Read More »అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు ద్వారా సిఫార్సు చేసిన అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు శనివారం కలెక్టరేట్, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు వద్ద పెండింగ్ కేసులను ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మొత్తం …
Read More »సమగ్ర నివేదికను అందచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ సిటిజన్ యాక్ట్- తూర్పు గోదావరి జిల్లా-కొవ్వూరు డివిజన్ -దేవరపల్లి మండలంయాదవోలు గ్రామము నకు చెందిన కోలా వరలక్ష్మి , భర్త: కృష్ణమూర్తి వారి ద్వారా తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ ట్రిబ్యునల్ నందు నమోదు కాబడిన కేసు విషయమై శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదు దారుని సమక్షంలో కేసు విషయమై కోర్టు నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమలు …
Read More »పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం
-జిల్లాలో ఉన్న పాకిస్థానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయం -సాధారణ వీసాపై వొచ్చిన వారు 27 లోగా, వైద్య వీసా పై వొచ్చిన వారు 29 లోగా -క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లకు ఆదేశాలు జారీ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించిన నేపధ్యంలో భాగంగా దేశంలో ఉన్న …
Read More »ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు అమరావతి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటన ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర సచివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న సభా వేదిక ప్రాంగణంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ నోడలు అధికారి వీరపాండ్యన్ సంబంధిత నోడలు అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. ఈసందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ వివిధ టాస్కులు కేటాయించిన అధికారులు ఆయా పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.టెంటటివ్ కార్యక్రమం ప్రకారం ప్రధాని మోడి మే 2న …
Read More »“వేసవి విజ్ఞాన శిఖరాలు”పోస్టర్ ఆవిష్కరన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడు “వేసవి విజ్ఞాన శిఖరాలు”పోస్టర్లు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ది:28/04/2025 నుండి 06/06/2025 వరకు 40 రోజు లు పాటు వేసవి విజ్ఞాన శిఖరాలు నిర్వహించబడును.ఈ వేసవి విజ్ఞాన శిఖరాలు ఉదయం :8:00 గంటలకు నుండి 11:00 గంటల వరకు నిర్వహించబడును. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను పంపి …
Read More »ప్రపంచ పశువైద్య దినోత్సవం – 2025
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల జీవన విధానంలో భాగమైన జంతువులకు అత్యున్నత స్థాయి సంరక్షణను అందించటంలో పశువైద్యులతో పాటు, ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేట లోని జిల్లా పశువైద్యశాలలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవం – 2025 లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యంతో అనుసంధానమై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా …
Read More »మత్స్యకారులకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం… : ఎంపి బాలశౌరి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భ్రుతి 10 వేల నుండి 20 వేలకు పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ముదావహమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అంటే 61 రోజులపాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా ఇంటికే పరిమితం కావలసి ఉంటుందని, …
Read More »
Prajavartha Online Telugu News