తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27.04.2025 నుండి 30.04.2025 వరకు జిల్లాలో జరగనున్న APPSC – 8 నోటిఫికేషన్ లకు సంబంధంచిన పరీక్షలకు (Nos. 03/2024, 04/2024, 05/2024, 06/2024, 07/2024, 10/2024, 12/2024 మరియు 13/2024) అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ నందు సంబంధిత అధికారులతో రేపు జరగనున్న APPSC పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ …
Read More »Daily Archives: April 26, 2025
ఎన్.ఆర్.ఐ ఇన్వేస్టర్లను వెనక్కి పంపించేందుకు అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
-టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సాయి యాదవ్ -మాజీ ఎంపి కేశినేని నాని పై నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు ముందువస్తున్న ఎన్.ఆర్.ఐల పై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణల చేస్తూ, రాష్ట్రాభివృద్ది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మాజీ ఎంపి కేశినేని నాని పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సాయి యాదవ్ నున్న పోలీసు అధికారులను కోరారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేందుకు విజయవాడ …
Read More »కూటమి ప్రభుత్వంలో పారదర్శక పరిపాలన..
-టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం -మాజీ ఎంపి కేశినేని నాని పై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు -నాని వ్యాఖ్యాలు అజ్ఞానికి నిదర్శనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పారదర్శకమైన పాలనతో రాష్ట్రాభివృద్దే ద్యేయంగా సాగుతుందని టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ది చూసి ఓర్వలేక తనని భారీ మెజార్టీతో ఓడించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పై ఈర్ష్యాద్వేషాలతో రాష్ట్రాభివృద్ది అడ్డుకునేందుకు అసత్య …
Read More »జగన్ హయంలో మాజీ ఎంపి నాని గళం ఇసుక దోపిడిలో వాటాలు తీసుకోవటం వల్లే మూగబోయింది
-ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు -కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం -రాష్ట్రాభివృద్ది చూసి ఓర్వలేక నానికి కడుపు ఉబ్బరం, కళ్లు మంటలు -నానికి ఈనో ప్యాకెట్, ఐ డ్రాప్స్ పంపించిన గొట్టుముక్కల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ : జగన్ పాలనలో ఒక మాఫియాగా ఏర్పడి ఇసుక ను బకాసురులుగా దోచుకున్నారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా వున్న సమయంలో జగన్ పాలనలో ఇసుక సామాన్యులకు …
Read More »నూతన అమరావతిలో వన్ స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభాపరిణామం
-పద్మశ్రీ. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో గృహ నిర్మాణానికి సంబంధించి వన్ స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభదాయకమని పద్మశ్రీ. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారం నాడు సనత్ నగర్ లో డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్ షోరూమ్ ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత నిర్మాణం రంగం ఊపొందుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరు సొంత …
Read More »రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి గంగపుత్రులకు ఒక్కొక్కరికి 20వేల రూపాయలు చొప్పున మెగా బ్యాంకు చెక్కును అందజేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్లో జిల్లా కలెక్టర్, …
Read More »ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, సామాజిక అనుబంధాలకు ఎంతగానో తోడ్పడతాయని ఉద్యోగుల సంఘం క్రీడల నిర్వహణకు కృషి చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు జరిగాయి. శనివారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో క్రీడలు సాంస్కృతిక …
Read More »పీఎం సూర్య ఘర్ లబ్ధిదారుల అభిప్రాయం
-ఏవి రమణ చల్లపల్లి ఎంపీడీవో మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులైన చల్లపల్లి ఎంపీడీవో ఏవి రమణ మాట్లాడుతూ ఉయ్యూరు మండలంలోనీ కలవపాములలో తనకు సొంత ఇల్లు ఉందని అక్కడ 3 కిలో వాట్ల యూనిట్లతో 2 లక్షల రూపాయల వ్యయంతో జనవరి నెలలో సౌరఫలకాలను ఏర్పాటు చేసుకున్నామని, 78 వేల రూపాయల కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఒక వారం రోజుల్లో వచ్చిందని, తనకు నెలకు 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు విద్యుత్ ఛార్జీల …
Read More »9 ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 11 వ తేదీన పి ఎం సూర్య ఘర్ పథకం మంజూరు కోసం ఎంపిక చేసిన 9 ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సిపి డి సి ఎల్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ — ముఫ్త్ బిజిలి యోజన పథకంపై జిల్లా అధికారులు ఎంపీడీవోలు మున్సిపల్ …
Read More »సమగ్ర ప్రాజెక్టు నివేదికను వారంలోగా తయారుచేసి అందజేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను వారంలోగా తయారుచేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్యకళకు మూల కేంద్రమైన కూచిపూడి గ్రామాన్ని అన్ని విధాల …
Read More »
Prajavartha Online Telugu News