Breaking News

Daily Archives: April 9, 2025

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీ రాజ్ శాఖలో సమూల సంస్కరణలు

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్లుగా పంచాయితీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న పదోన్నతలకు నోచుకోని ఉద్యోగులకు ఎట్టికేలకు ఈ రోజు జీఓ ఎంఎస్ నెంబర్ 35 బుధవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజీఓలో ఇంతవరకు ఎంపిడిఓ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ విస్తరణ అధికారులు క్యాడర్ డిప్యూటీ MPDO గా మార్పు చేస్తూ జీ ఓ విడుదల చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పదోన్నతులకు నోచుకోని వేలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ …

Read More »

అట్రాసిటీ కేసుల్లో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం అందాలి

– ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న శిబిరాలు నిర్వ‌హించాలి – డివిజ‌న్ స్థాయి స‌మావేశాలు క్ర‌మంత‌ప్ప‌కుండా జ‌ర‌గాలి – డీవీఎంసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం అందేలా, కేసులు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కార‌మ‌య్యేలా అధికారులు చొర‌వ చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో …

Read More »

జిల్లా సమగ్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం..

-ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం.. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమగ్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేసి ప్రభుత్వ లక్ష్యాలు నేరవేర్చాడంలో భాగస్వామ్యులము అవుదామని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ అన్నారు. ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా …

Read More »

డా.బి. ఆర్.అంబేద్కర్ గురుకులాలు ప్రవేశ పరీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ మరియు ఎన్‌టి‌ఆర్ జిల్లా లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో (డా.బి. ఆర్.అంబేద్కర్ గురుకులాలు) 2025-26 విద్యా సంత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష 13.04.2025 వ తేదీ అనగా ఆదివారం జరుగుతుంది. 13.04.2025 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 5 వ తరగతి విద్యార్థులకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు ఇంటర్మీడియట్ …

Read More »

జగన్…ఇదేనా నీ సభ్యత..?

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -చంద్రబాబు, లోకేశ్ ను చూసి హుందాగా వ్యవహరించడం నేర్చుకో -వైసీపీ పాలనలో ఎన్నో హత్యలు -వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన అభాగ్యులు -వారందరినీ ఆనాడెందు పరామర్శించ లేదు..? -శవ రాజకీయాలు నీకు అలవాటే… -తండ్రి, చిన్నాన్న శవాలతో రాజకీయాలు చేశావ్ -పోలీసులను తిట్టడానికే పాపిరెడ్డిపల్లి వచ్చావా..? -వారే లేకుంటే తిరిగి ఇంటికి వెళ్లేవాడివా..? -జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతగా వ్యవహరించాల్సిన మాజీ ముఖ్యమంత్రి …

Read More »

వెంకటేశుని సేవలో మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ నందు శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు బుధవారం వైభవంగా కొనసాగాయి. ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలగిపోతాయన్నారు. …

Read More »

పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

-రైతులతో కలిసి కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి మంగళవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు మండిన ఎండలతో ఇబ్బంది పడిన అన్నదాతలు, అనుకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తడిసిన ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తక్కువ …

Read More »

ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి పౌర్ణమి కళ్యాణం సందర్భంగా టూర్ క్రొత్త ప్యాకేజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ సి.హెచ్. శ్రీనివాస రావు ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి పౌర్ణమి కళ్యాణం సందర్భంగా క్రొత్త ప్యాకేజీ టూర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రకటన లో తెలియజేశారు. ప్యాకేజ్ టూర్ వివరాలు: ఒంటిమిట్ట, నందలూరు. బస్సు యాత్ర తేదీల వివరాలు: ఏప్రిల్ 11 వ తేది .ఒక మనిషి కి రూపాయలు: 600.00(నాన్ ఏసీ బస్, గైడ్ సౌకర్యము తో కలిపి).బస్సు బయలుదేరు సమయం: ఉదయం 8 గంటలకు, …

Read More »

తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం, శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళ దిబ్బ బీచ్ ల వద్ద గల సముద్రం లోకి తాబేళ్ల పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్

-అంతరించి పోతున్న తాబేళ్లు జాతిని కాపాడాలి -తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -బీచ్ ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించి పోతున్న తాబేళ్లు జాతిని కలిసి కట్టుగా కాపాడుదాo : జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ చిల్లకూరు/కోట, నేటి పత్రిక ప్రజావార్త : అంతరించి పోతున్న సముద్ర తాబేళ్ళు జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆన్నారు. …

Read More »

తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

-కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తన నిరంతర ప్రయత్నాలతో మరో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాదించారు. తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గాన్ని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయడానికి డబ్లింగ్‌ పనులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 104 కిలోమీటర్ల పొడవుతో, దాదాపు రూ.1332 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లో …

Read More »