తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ సి.హెచ్. శ్రీనివాస రావు ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి పౌర్ణమి కళ్యాణం సందర్భంగా క్రొత్త ప్యాకేజీ టూర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రకటన లో తెలియజేశారు. ప్యాకేజ్ టూర్ వివరాలు: ఒంటిమిట్ట, నందలూరు. బస్సు యాత్ర తేదీల వివరాలు: ఏప్రిల్ 11 వ తేది .ఒక మనిషి కి రూపాయలు: 600.00(నాన్ ఏసీ బస్, గైడ్ సౌకర్యము తో కలిపి).బస్సు బయలుదేరు సమయం: ఉదయం 8 గంటలకు, బస్సు బయలుదేరు ప్రదేశం : శ్రీనివాసం,విష్ణునివాసం(టిటిడి). ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 08772289123,9848007033.
Tags tirupathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News