Breaking News

Daily Archives: September 19, 2026

ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు

-సూక్ష్మ సేద్యం, ప్రకృతి సాగుకు అత్యధిక ప్రాధాన్యత -తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ -త్వరలో కరువు మండలాల ప్రకటన -రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి… అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతీ …

Read More »

విశాఖ ఆర్‌కే బీచ్‌లో సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

-సముద్ర వ్యర్ధాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో ముఖాముఖి -సముద్రగర్భంలోని వ్యర్థాలను సేకరించే విధానంపై స్కూబా డైవర్లతో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ -సముద్రంలోని వ్యర్థాల సేకరణతో అదనపు ఆదాయం వస్తోందని సీఎంకు వివరించిన మత్స్యకారులు -ఓషన్‌ ప్లాస్టిక్‌ రికవరీ సెంటర్‌ పైలట్‌ సైట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు -సాగర తీరాన మురిమిక్చర్‌ రుచిని ఆస్వాదించిన ముఖ్యమంత్రి -విశాఖ పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో నిర్వహిస్తోన్న సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …

Read More »

విశాఖలో పేదలకు పట్టాభిషేకం

-28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలతో లబ్ది -రూ.8,874 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కులు -399 ఎకరాలు క్రమబద్ధీకరించి పట్టాలు పంపిణీ చేసిన సీఎం -రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించేలా చర్యలు -గత పాలనలో భయం… నేడు కూటమి హయాంలో భరోసా -విశాఖలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాలుగా ఇళ్లపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లాలోని …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు బెంగళూరు పర్యటన

-21, 22 తేదీల్లో కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు -రూ.289.5 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు…రూ.38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం బెంగళూరులో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. సాయంత్ర 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బెంగళూరులోని ‘ది ఎర్త్ సెంటర్, విస్టా స్పేసెస్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. సోమవారం ఉదయం …

Read More »

‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధనే ధ్యేయం: న్యూఢిల్లీలో ఏపీ భవన్ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

-రాష్ట్రాల అభివృద్ధి, వనరుల సమీకరణపై కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు నిపుణులతో అత్యున్నత స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్. -వ్యవసాయ, ఎనర్జీ రంగాల్లో సవాళ్లు – ప్రైవేట్ భాగస్వామ్యంపై విస్తృత చర్చ. -త్వరలో మదనపల్లెలో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రారంభం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ‘విజన్ 2047’ లక్ష్యాల సాధన కోసం దేశంలోనూ, వివిధ రాష్ట్రాలు తమ లక్ష్యాలను ఏ విధంగా నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులను ఏ రకంగా సమీకరించుకోవాలి అనే అంశాలపై కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు …

Read More »

విశాఖ త్రాగు, పారిశ్రామిక నీటి అవసరాలపై సిఎం సమగ్ర సమీక్ష.

-సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో విశాఖకు తాగునీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక. -ఏలేరు కెనాల్ సామర్ద్యాన్ని 350 క్యూసెక్కులకు పెంచాలని సిఎం ఆదేశించారు. -23న విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులతో మరో మారు సమావేశం. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళిక రూపొందించారని జలవనరుల శాఖ మంత్రి …

Read More »

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం గా, మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య, …

Read More »

భవిష్యత్తులో బి. గోపాల్ వ్యక్తిగత ప్రయోజనాలతో వేసే సమాచార హక్కు ధరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దు…

-అధికారులకు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సూచనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్, ప్రధాన సమాచార కమిషనర్ వజ్జ శ్రీనివాసరావు మరియు రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న సమక్షంలో బి. గోపాల్, కదరంపల్లి, కుందుర్పి, అనంతపురం జిల్లా వారు దాఖలు చేసిన S.A. No.1639 of 2023 మరియు అనుబంధంగా ఉన్న మొత్తం 102 ఆర్టీఐ అప్పీల్ కేసులను బ్యాచ్ కేసులుగా విచారించి తుది ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లి కి చెందిన …

Read More »

రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

-విజయవాడలో ఘనంగా మహాకవి బోయి భీమన్న జయంతి ఉత్సవాలు -ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ -అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత భూసురపల్లి వెంకటేశ్వర్లుకు ‘బోయి భీమన్న అవార్డు-2026’ ప్రదానం..రూ. 2 లక్షల పారితోషికం అందజేసిన మంత్రి దుర్గేష్ -అర్హులైన కళాకారులందరికీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఐడీ కార్డులు అందిస్తాం -రాజమహేంద్రవరం తెలుగు వర్సిటీకి ‘బోయి భీమన్న కళాపీఠం’ తరలింపుకు చర్యలు -మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో …

Read More »

విజయవాడ చిన్నకార్ల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 54వ వినాయక చవితి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నకార్ల వర్కర్స్ యూనియన్ టాక్సీ స్టాండ్ (లెనిన్ సెంటర్) పరిధిలో వినాయక చవితి మహోత్సవాన్ని యూనియన్ సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ పక్కన చిన్నకార్ల వర్కర్స్ యూనియన్ టాక్సీ స్టాండ్ ప్రెసిడెంట్ సయ్యద్ బాబు, మీడియాతో మాట్లాడుతూ గత 53 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ వేడుకలను జరుపుకుంటూ ఈ ఏడాది 54వ వార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా 1,500 మందికి అన్నదాన …

Read More »