అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాధాష్టమి వేడుకలు ఈరోజు ఇస్కాన్ విజయవాడ శ్రీ రాధా శ్యాంసుందర్ మందిరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు ఉదయం 4: 30 గంటల నుండి స్వామి వారిని ధూప, దీప , హారతులు మరియు విశేషమైన కీర్తనలతో పూజించారు. స్వామివారి ఉదయం నుంచి భక్తులకు విశేషమైన అలంకరణతో ప్రత్యేకమైన దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల దగ్గర నుంచి విశేషమైన భజనలు కీర్తనలు ఏర్పాటు చేయబడినవి. తదనంతరము 10 గంటల నుండి శ్రీమాన్ పవనపుత్ర ప్రభు, శ్రీమన్ చక్రధారి …
Read More »Daily Archives: September 19, 2026
50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -నూతన పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనలో చేతివాటానికి తావివ్వొద్దు -చేనేతల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు -అర్హుందరికీ పెన్షన్లు ఇస్తాం.. ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వొద్దు -నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం -కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చితే సహించేది లేదు -అక్రమ వసూళ్లకు పాల్పడిన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై మంత్రి సవిత ఆగ్రహం -తక్షణమే సస్పెన్షన్ చేయాలని ఆదేశం -మంత్రి సవిత ఆదేశాల మేరకు రమణారెడ్డి, శీనా …
Read More »ధనియాల మిల్లుల్లో తనిఖీలు
-కృత్రిమ రంగుల కల్తీపై అనుమానం.. -అరుదైన రీతిలో రూ.18.20 లక్షల విలువైన -14 వేల కిలోల ధనియాల స్వాధీనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని ధనియాల ప్రాసెసింగ్ మిల్లుల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంచాలకులు శ్రీ అరుణ్బాబుతో కలిసి ప్రకాశం జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారులు బి. వేణుగోపాలరావు, శివతేజ ఈ తనిఖీలు చేపట్టారు. తొలుత శ్రీ గణపతి ఎంటర్ప్రైజెస్లో తనిఖీలు …
Read More »పిఠాపురం నియోజక వర్గంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-పిఠాపురంలో రెండు రోజులపాటు పర్యటన -పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు -రూ. 200 కోట్లతో పిఠాపురంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ -రూ. 80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్ -అమృత్ పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీరు -ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు -స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాల అందజేత -89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ -ప్రజలకు అందుబాటులోకి రానున్న “పీఠికాపుర వనం” ప్రారంభం -ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత …
Read More »పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం
-స్థానిక సమస్యలు తీర్చే నేర్పు, నైపుణ్యం నాయకుడికి ఉండాలి -అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుంది -అధినేత దారిలో నడవండి -సోషల్ మీడియాలో అనవసర అపోహలకు, ప్రచారాలకు తావు ఇవ్వొద్దు -విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకమైనవి -కూటమి స్ఫూర్తిని నిలబెట్టేలా బాధ్యతగా, గౌరవంగా ఉందాం -విశాఖపట్నంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వచ్చే స్థానిక …
Read More »ఎస్ఆర్ఎం వర్సిటీలో జాతీయస్థాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నడుం బిగించింది. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏపీ ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి చైర్మన్ ఆచార్య ఎస్ విజయభాస్కర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య సతీష్ కుమార్, సీఎస్ఐర్ ఫిజికల్ లేబొరేటరీ (న్యూఢిల్లీ) డైరెక్టర్ డాక్టర్ ఆచంట వేణుగోపాల్ తదితరులు సమ్మేళనం వివరాలను వెల్లడించారు. డిసెంబరు 27, 28,29 తేదీల్లో సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించేందుకు వర్సిటీలో ఏర్పాట్లు ప్రారంభించిందన్నారు. …
Read More »సింగ్ నగర్లో సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 ఆవిష్కరణ
సింగ్ నగర్, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ ఆటో సంస్థకు చెందిన సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను సింగ్ నగర్లో ఘనంగా ఆవిష్కరించారు. సంస్థ 25 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సింగ్ నగర్లో వరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీఐ ఆలీ, ఎస్ఐ సోనియా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ ఆలీ మాట్లాడుతూ… 2001లో పల్సర్ 150తో ప్రారంభమైన పల్సర్ ప్రస్థానం భారతీయ మోటార్సైకిల్ రంగంలో క్రీడా శైలి, …
Read More »గన్నవరంలో సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 ఆవిష్కరణ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ ఆటో సంస్థకు చెందిన సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను గన్నవరంలో ఘనంగా ఆవిష్కరించారు. సంస్థ 25 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గన్నవరంలో వరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎస్ఐ శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ… 2001లో పల్సర్ 150తో ప్రారంభమైన పల్సర్ ప్రస్థానం భారతీయ మోటార్సైకిల్ రంగంలో క్రీడా శైలి, పనితీరు, రైడింగ్ అనుభవానికి కొత్త ప్రమాణాలను …
Read More »కంకిపాడులో సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 ఆవిష్కరణ
కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ ఆటో సంస్థకు చెందిన సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను విజయవాడలో ఘనంగా ఆవిష్కరించారు. సంస్థ 25 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంకిపాడులో వరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి కంకిపాడు సీఐ రవికుమార్, ఎస్ఐ దాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ… 2001లో పల్సర్ 150తో ప్రారంభమైన పల్సర్ ప్రస్థానం భారతీయ మోటార్సైకిల్ రంగంలో క్రీడా శైలి, పనితీరు, రైడింగ్ …
Read More »సమస్య లు పరిష్కారం కాకపోతే నవంబరు 25న ఢిల్లీలో చలో పార్లమెంట్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టామని సమస్య లు పరిష్కారం కాకపోతే నవంబరు 25న ఢిల్లీలో చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్.రామారావు, ఫెడరేషన్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల (ఎఫ్ సి పి ఎ) రాష్ట్ర కన్వీనర్ ప్రకటించారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో శనివారం నిర్వహించిన మూడవరోజు నిరసన కార్యక్రమంలో ఎన్.రామారావు తో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు ఎ..చంద్రశేఖర్ తదితర సభ్యులు …
Read More »
Prajavartha Online Telugu News