Breaking News

Daily Archives: April 9, 2025

అనధికార మాంస వ్యర్ధాల తరలింపుదారులపై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార మాంస వ్యర్ధాల తరలింపుదారులపై చర్యలు తీసుకుంటామని, టెండర్ ద్వారా వ్యర్ధాల తరలింపు కాంట్రాక్ట్ పొందిన ఏజన్సీనే సోమవారం నుండి వ్యర్ధాలను నిర్దేశిత విధానంలో సేకరిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో చికెన్, మటన్ షాప్ ల అసోసియేషన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల …

Read More »

ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి మొత్తం ఆస్తి పన్నును ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందాని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్నుదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆస్తి పన్నును ఏప్రిల్ 30 నాటికి ఏక మొత్తంగా చెల్లించిన వారికి ఆస్తి పన్నులో 5% రాయితీ ఇచ్చిందన్నారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా …

Read More »

జంతు ప్రేమికులు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధికుక్కల కుటుంబ నియంత్రణ, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అత్యావశ్యకమని, అందుకు జంతు ప్రేమికులు కూడా సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జంతు ప్రేమికులు, పశుసంవర్ధక శాఖ, జిఎంసి ప్రజారోగ్య శాఖ అధికారులతో ఏబిసి నిర్వహణపై ప్రత్యెక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ, సంక్షేమానికి సుప్రీం కోర్ట్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తామన్నారు. …

Read More »

ప్రణాళికాబద్దంగా పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కష్టపడేతత్వం మరియు ప్రణాళికాబద్దంగా పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. బుధవారం విజ్ఞాన మందిరం నందు స్మార్ట్ టెక్స్ వారు మరియు నగర పాలక సంస్థ ఆధ్వరంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలలో …

Read More »

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే తగు చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణలో కఠినంగా ఉంటామని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే తగు చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ గారు శారదా కాలనీ, దుర్గా నగర్, బస్టాండ్, ఓల్డ్ క్లబ్ రోడ్, గోరంట్ల, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని నూరు …

Read More »

పురమిత్ర యాప్‌పై ప్రత్యేక దృష్టి సారించండి : సిబ్బందిని ఆదేశించిన ఇంచార్జి కమిషనర్

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ బుధవారం నాడు సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మెరుగైన సేవలు కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన పురమిత్ర యాప్ తో సిబ్బంది ప్రజలకు నుండి వచ్చిన సేవలకు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని. ప్రజలకు పురమిత్ర ఆప్ గురించి అవగాహన కల్పించి వారికి పురమిత్ర యాప్ …

Read More »

విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం

-పోస్టర్లను అతికించుట నిషేదం -విజయవాడ నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున బహిరంగంగా బ్యానర్లు పోస్టర్లు ఫ్లెక్సీలు అతికించడం నిషేధమని తెలిపారు నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్. Prevention of Disfigurement of Open Places and Prohibition of obscene and objectionable posters and advertisement Act, 1997(Act 28 of 1997) ని అనుసరించి …

Read More »

ఎల్ఈఏపి పై వర్క్ షాప్…

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పర్యవేక్షణలో మిషన్ డైరెక్టర్ MEPMA ఎన్. తేజ్ భారత్, I.A.S Livelihoods & Entrepreneur ship Acceleration Plan (LEAP) పై ఒక రోజు కార్యక్రమాన్నిబుధవారం తాడేపల్లిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించారు. కెపాసిటీ బిల్డింగ్ దిగ్గజాలైన ఇండియా SME ఫోరం అధ్యక్షుడు వినోద్ కుమార్ వూతూ మరియు డైరెక్టర్ జనరల్  సుష్మ మోర్ధానియా జీవనోపాధుల స్తితి గతులు …

Read More »