గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో గురువారం జరిగిన 16వ ఫైనాన్స్ కమిషన్ అర్బన్ అండ్ లోకల్ బాడీస్ మీటింగ్ లో పాల్గొన్న గుంటూరు నగరపాలక సంస్థ ఇంచార్జి మేయర్ షేక్ సజిలా. ఈ సందర్భంగా ఇంచార్జి మేయర్ గారు మాట్లాడుతూ, తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో 16వ ఫైనాన్స్ కమిషన్ అర్బన్ అండ్ లోకల్ బాడీస్ మీటింగ్ జరిగిందన్నారు. మీటింగ్ లో గుంటూరు నగరపాలక సంస్థ తరుపున పాల్గొని, గుంటూరు నగరంలో అభివృద్ధి పనులకు తగిన నిధులు మంజూరు చేయాలని …
Read More »Daily Archives: April 17, 2025
ఈ నెల 19న స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్రలో భాగంగా ఈ-వేస్ట్ సేకరణపై ప్రత్యేక కార్యక్రమాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 19న స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్రలో భాగంగా ఈ-వేస్ట్ సేకరణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో నగరంలో జిఎంసి తీసుకుంటున్న చర్యలు, ప్రజలా సహకారం, భాగస్వామ్యంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్మాట్లాడుతూ ప్రతి నెలా 3వ శనివారం ప్రత్యేక అంశాల ప్రాతిపదిన చేపట్టే స్వర్ణాంధ్ర – …
Read More »ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం నగర పాలక సంస్థ కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికులు, ఉద్యోగుల …
Read More »శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం బుడంపాడు, నగరాలు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే స్థానిక …
Read More »చిట్టచివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత దాల్వా కాలంలో 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 590 కోట్ల రూపాయలను 24 గంటల్లోనే రైతులకు చెల్లించిందని, ఈ కాలంలో చిట్టచివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మంత్రి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో …
Read More »విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తాం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో 800 కోట్ల రూపాయల వ్యయంతో పలు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గురువారం మంత్రి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ లతో కలిసి పెనమలూరు నియోజకవర్గం లోని ఉయ్యూరులో టిడ్కో గృహ సముదాయం వద్ద 4.36 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ అవుట్డోర్ విద్యుత్ ఉపకేంద్రం …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ అబ్దుల్ హుస్సేన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హజ్ కమిటీ లో మెంబర్ గా నియమితులైన తిరువూరు పట్టణ 17వ వార్డ్ కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హుస్సేన్ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను అబ్దుల్ హుస్సేన్ కలుసుకున్నారు. రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ గా నియమితులైన అబ్దుల్ హుస్సేన్ కి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపి పుష్పగుచ్చం అందించి శాలువాతో …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మన్ పొనకళ్ల నవ్యశ్రీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా నియమితులైన పొనకళ్ల నవ్యశ్రీ, ఆమె భర్త మైలవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బ్రహ్మాయ్య ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎ.ఎమ్.సి ఛైర్మన్ పొనకళ్ల నవ్యశ్రీ, బ్రహ్మయ్య దంపతులు మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) నేతృత్వంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలుసుకున్నారు. తమపై …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మన్ కోగంటి బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన కంచికచర్ల మండలపార్టీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ (కోగంటి బాబు) ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలుసుకున్నారు. ఎ.ఎమ్.సి ఛైర్మన్ గా నియమితులైన కోగంటి బాబు కి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలపటంతోపాటు శాలువాతో సత్కరించారు. తమపై నమ్మకంతో విజయవాడ ఎ.ఎమ్.సి …
Read More »గ్రామాల్లో ఉద్యోగ, స్వయం ఉపాధి రంగాలపై అవగాహన తో క్రీడా స్ఫూర్తి పెంచాలి : ఎంపి కేశినేని శివనాథ్
-మండల సమాఖ్య అధ్యక్షులు, పంచాయతీ ఛాంపియన్స్ కి అవగాహన సదస్సు -ప్రభుత్వ పథకాలు, అవకాశాలు వివరించిన జిల్లా అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు రూరల్ నియోజకవర్గాల్లో కేశినేని ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్న 40 గ్రామాల్లో ఉద్యోగ, స్వయం ఉపాధి రంగాలపై యువతీ యువకులతో పాటు గ్రామ ప్రజలకు అవగాహన పెంచాలి. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ …
Read More »
Prajavartha Online Telugu News