సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యులు చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 25-04-2025 తేదీన అనగా శుక్రవారం, సత్యవేడు లోని సి దాస్ ఆర్ట్స్& సైన్స్ కళాశాల(Sri C. Dass Arts & Science College,Sathyavedu) నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు కోనేటి ఆదిమూలం, శాసనసభ్యులు సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఇందులో భాగంగా కోనేటి ఆదిమూలం, శాసనసభ్యులు …
Read More »Daily Archives: April 17, 2025
వాసవ్య చేరుకున్న జగదే రహో భారత్ యాత్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల పై అత్యాచారాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, స్త్రీల భద్రత/రక్షణ మరియు వారికి సత్వర న్యాయం అనే అంశాలపై “జగదే రహో భారత్ యాత్ర” సభ్యులు స్థానిక వాసవ్య మహిళా మండలి లోని మహిళలు, యువతులను గురువారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాజేంద్ర యాదవ్, కన్వీనర్, జగదే రహో భారత్ యాత్ర మాట్లాడుతూ మహిళల రక్షణ మరియు వారి గౌరవం అనే అంశాల గురించి ప్రపంచ మహిళా దినోత్సవం నాడు (8 మార్చి, 2025న) రాజస్తాన్ రాష్ట్రంలోని …
Read More »రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం తన పర్యటనలో భాగంగా ఎంజి రోడ్, సుర్యరావుపేట, నక్కల రోడ్డు, డోర్నకల్ రోడ్డు, ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్ నేషనల్ హైవే, కనకదుర్గ వారధి ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలని, విజయవాడ నగరాన్ని వ్యర్థ రహిత నగరంగా మార్చేందుకు పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, డివైడర్ల …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ధన్యవాదాలు తెలిపిన హాజీ షేక్ హసన్ బాష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హజ్ కమిటి ఛైర్మన్ గా నియమించడంపట్ల హాజి షేక్ హసన్ బాష ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కి ధన్యవాదాలు తెలిపారు. హజ్ కమిటి ఛైర్మన్ గా నియమించినందుకు గౌరవప్రదంగా ముఖ్యమంత్రిని కలిశారు. గురువారం రోజు సెక్రటరి ఆఫీసులో సీఎంను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… హజ్ కమిటి ఛైర్మన్ గా బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. మీరు సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తారని మాకు మీ మీద నమ్మకం ఉందన్నారు. తెలుగుదేశం …
Read More »ఆర్ డబ్ల్యు ఎస్ లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
-కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం -ఎస్ ఈ (ఆర్ డబ్ల్యు ఎస్) బీవీ గిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లోని త్రాగు నీరు పారిశుధ్య మిషన్ (DWSM) నందు సుమారుగా ప్రతి నెల రూ.20,000/- పారితోషికంతో, ప్రారంభంలో 11 నెలల కొరకు మరియు తదుపరి పొడిగించే పద్దతిన కాంట్రాక్టు పద్దతిపై పనిచేయుటకు నిర్వహణ సమాచార వ్యవస్థ (MIS) , ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) , ద్రవ వ్యర్థాల నిర్వహణ (LWM ) కన్సల్టెంట్ ఓకొక్క పోస్టు చొప్పున …
Read More »అన్నక్యాంటీన్లలో రూ.5కే ఆహారం అందడంపట్ల పేద ప్రజలు హర్షం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో రూ.5కే ఆహారం అందడంపట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం టిఫిన్ చేసినా రూ.30కి పైగా ఖర్చు అవుతుందని, కాని అన్న క్యాంటీన్లలో పూటకు రూ.5కే ఆహారం అందుతుండం …
Read More »నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో ప్రయాణికుల దాహార్తిని తీర్చే దిశగా చలివేంద్రం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
-ఈ వేసవి కాలంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట తిరగవద్దు – MLA బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ” సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలని స్కూల్ సెంటర్ వద్ద గురువారం డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి స్కూల్ పిల్లలకు పాదచారులకు చల్లటి మంచినీరు, ఈరోజు ఏర్పాటు చేసిన సుగంధి వాటర్ ను ప్రజలకు అందించడం జరిగింది. …
Read More »తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు భేష్
-16వ ఆర్థిక కమిషన్ బృందం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబిచ్చారు. గురువారం ఉదయం తూకివాకం నందలి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (చెత్త నుండి సంపద కేంద్రం) ను పరిశీలించిన 16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మ్యాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, …
Read More »
Prajavartha Online Telugu News