విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన షేక్ హసన్ బాషా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను షేక్ హసన్ బాషా కలుసుకున్నారు. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన షేక్ హసన్ బాషాకి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ …
Read More »Daily Archives: April 17, 2025
జాబ్ మేళా క్యాలెండర్-2025 ఆవిష్కరించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరి ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి.ఆర్.డి.ఎ – సీడాప్ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మన్ నర్రావాసు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన గొల్లపూడి గ్రామ టిడిపి అధ్యక్షుడు నర్రావాసు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎ.ఎమ్.సి ఛైర్మన్ నర్రావాసు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, టిడిపి సీనియర్ నాయకులు గూడపాటి పద్మశేఖర్, నూతలపాటి నారద నేతృత్వంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలుసుకున్నారు. ఎ.ఎమ్.సి ఛైర్మన్ గా నియమితులైన …
Read More »ఉయ్యూరులో 33/11 కే వీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
-సాక్షిలో విద్యుత్ బిల్లులు పెరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు -వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలే ప్రజలపై పెనుభారంగా మారాయి -కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి చార్జీలు పెంచలేదు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు విద్యుత్ చార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది గాని, విద్యుత్ …
Read More »ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ ఓ సి అందజేత
-కూటమి నేతలతో కలిసి అందించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్ ) పత్రాలను గురువారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 46వ డివిజన్ అలీ నగర్ కు చెందిన సాధిక్ హుస్సేన్( 47 )గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరింత మెరుగైన వైద్యం …
Read More »పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పడాల రూప దేవికి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేయూత
-అండగా ఉంటానని హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారా బ్యాడ్మింటన్ లో జాతియ, అంతర్జాతీయ స్థాయిలలో అనేక మెడల్స్ సాధించిన క్రీడాకారిణి పడాల రూప దేవికి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేయూతనందిస్తున్నారు. శ్రీకాకుళంకు చెందిన రూపదేవి దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినిడంతో కాళ్లలో కదలికలు కోల్పోయింది. అయినా ఆధైర్యం చెందక పట్టుదలతో విధిని ఎదిరించి పారా బ్యాడ్మింటన్ లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధినచింది. ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిసిన రూప దేవి తాను …
Read More »సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
-కూటమి నేతలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ పరిధిలోని శివాలయం సెంటర్ లో గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , 42 వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష, 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ ,బీజేపీ ఊర్మిళా నగర్ మండల అధ్యక్షులు పడాల …
Read More »“భారతదేశం గ్లోబల్ ఎకానమీ లో : తదుపరి దశాబ్దం”
ఏర్పేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : “భారతదేశం గ్లోబల్ ఎకానమీ లో : తదుపరి దశాబ్దం” అనే అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ మరియు తొలి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అయిన డా. అరవింద్ పనగారియా తమ అమూల్య సందేశం అందించారు. గురువారం స్థానిక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (ఐఐటీ తిరుపతి) ను సందర్శించి, హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్ విభాగం వారు నిర్వహించిన సమావేశం లో 16వ ఆర్థిక సంఘం …
Read More »టిటిడి సేవలను అభినందించి పలు సూచనలు చేసిన ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలపై ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో భక్తులకు అందిస్తున్న సేవలకు, ప్రస్తుతం అందిస్తున్న సేవలలో చాలా మార్పు కనిపిస్తోందని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మెన్ శ్రీ వేగుల్ల జోగేశ్వర రావు వెల్లడించారు. శ్రీవారి భక్తుల సేవ నిరంతరం సేవ అని, శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా అందిస్తూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు …
Read More »పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా మరియు సభ్యులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరం నందు గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా మరియు సభ్యులు డా. మనోజ్ పాండా, రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మ్యాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, అమృత తదితర సభ్యులు పాల్గొన్న ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ జె. నివాస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ పంచాయితీ …
Read More »
Prajavartha Online Telugu News