Breaking News

Daily Archives: April 7, 2025

ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిద్దాం

-ఆహారపు అలవాట్లతో వ్యాధులు తగ్గించుకోవచ్చు -ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే ఆరోగ్యం పదిలం -క్యాన్సర్ రోగుల్లో మహిళలే అధికం -రైతులు పురుగుమందుల వినియోగం తగ్గించాలి…ప్రకృతి సాగు పెరగాలి -ప్రతి నియోజకవర్గంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి -అమరావతిలో మెగా మెడిసిటీని నిర్మాణం…హెల్త్ టూరిజానికి ప్రోత్సాహం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఏ జిల్లాలో ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నదానిపై సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్పు ద్వారా …

Read More »

ప్రభుత్వాసుపత్రుల పట్ల పలు అంశాల్లో ప్రజల్లో బలపడిన సానుకూలత

-పరిశుభ్రత మెరుగుపడాలి అంటున్న ప్రజలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత మూడు నెలల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల పలు అంశాల్లో ప్రజల్లో సానుకూలత మరింతగా బలపడినట్లు తాజా ఐ.వి.ఆర్.యస్ సర్వే వెల్లడించింది. ఈ విషయంలో ఈ ఏడాది జనవరి 27,ఫిబ్రవరి 7, మార్చ్ 5 మరియు తాజాగా ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజాభిప్రాయంపై ఐ.వి.ఆర్.యస్ సర్వేఫలితాలను సోమవారం నాడు సమీక్షించారు. డి.యమ్.ఇ పర్యవేక్షణలో ఉన్న 32, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్న 242 …

Read More »

శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భవన్నారాయణ వీధి, రామాలయం వద్ద సీతారాముల కళ్యాణంగా ఘనంగా నిర్వహించారు. కొమ్మూరి శేఖర్‌, సుధారాణి దంపతులు మూల విరాట్‌ సన్నిధిలో కళ్యాణం జరిపారు. ఆదివారం భవన్నారాయణ వీధి, రామాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వాహ కమిటీ కాజ లక్ష్మీ వెంకట మోహనరావు అధ్యక్షులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి ఈ రామాలయం ప్రతి సంవత్సరం వన్‌టౌన్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. …

Read More »

బీసెంట్ రోడ్డు రామాలయం వద్ద సీతారాముల కల్యాణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీతారామకల్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డు రామాలయం వద్ద సీతారాముల కల్యాణం నిర్వహించారు. కల్యాణ మూర్తులను ప్రత్యేక వాహనంపై వాయిద్యాల నడుమ కల్యాణవే దిక వద్దకు తీసుకువచ్చారు. పోల వరపు వెంకటకృష్ణ సుకుమార్, రాధిక దంపతులు ఉత్సవ మూర్తులకు కల్యాణం నిర్వహించారు. బూర్లగడ్డ కృష్ణకిషోర్, ధనలక్ష్మీ దంపతులు మూలవిరాట్ సన్నిధిలో కళ్యాణం జరిపారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని మోడరన్ కేఫ్ యజమాని మురళి రూ.57 వేలకు పాడుకున్నారు. కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున …

Read More »

కలెక్టర్ల యూనియన్ 2025 సంవత్సరం డైరీ ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల యూనియన్ రూపొందించిన 2025 సంవత్సరం డైరీని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఆవిష్కరించారు. . ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. చంద్రముని , ఆర్డిఓ శ్రీనివాస రావు , జెడ్పి సిఇఓ జ్యోతిబసు , వికలాంగుల సంక్షేమ …

Read More »

రూ. 1534 కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రూ. 1534 కోట్ల అంచనాలతో గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 ఆర్ధిక సంవత్సర వార్షిక బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం గుంటూరు నగర పాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్ పై నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో విపులంగా చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో బడ్జెట్ ను ఆమోదించడమైనది. ఈ సమావేశంలో తొలుత ఆదివారం ఇద్వానగర్ లో వీధికుక్క దాడికి గురై మృతి చెందిన బాలుని (ఐజాక్) …

Read More »

కారుణ్య నియామకం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకంలో భాగంగా బి.రాజ్యలక్ష్మి ని జూనియర్ అసిస్టెంట్ గా , ఎం.దుర్గాభవాని ని ఆఫీసు సబార్డినేట్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అందించారు. నిబంధనల మేరకు వారికి కేటాయించిన శాఖలలో డ్యూటీకి రిపోర్ట్ చేయాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి …

Read More »

జిల్లాలోని రైతులకు ప్రత్యేకముగా ఉచిత ఆరోగ్య కార్యక్రమము

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025ను పురస్కరించుకొని, ప్రపంచ ఆరోగ్య దినం 07.04.2025 సందర్బముగా జిల్లా యంత్రంగ ఆదేశానుసారము జిల్లాలోని 60 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘముల (PACS) రైతు సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆద్వర్యములో ప్రత్యేక ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 2976 మందికి వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమములో జిల్లాలోని 60 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘముల (PACS) సీఈఓలు, పర్సన్ …

Read More »

లిమిటెడ్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ల అందఅందజేత…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల యొక్క ఆస్తిపాస్తుల నిర్వహణ , ఫ్యామిలీ పెన్షన్ మొదలైనవి పర్యవేక్షించేందుకు వీలుగా మందపాటి ఉదయ సాగర్ మరియు కొత్తపల్లి రవిబాబు లను సంరక్షకులుగా నియమిస్తూ జారీ చేసిన లిమిటెడ్ గార్డియన్షిప్ సర్టిఫికేట్లను ఇన్ చార్జ్ జిల్లా కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అందించారు. 2016 విభిన్న ప్రతిభావంతుల చట్టం ననుసరించి విభిన్న ప్రతిభావంతుల సాధికారితకు సూత్రాలను 2023 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం …

Read More »

ప్రతి పిటీషన్లు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్లు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఎలాంటి సందర్భంలో కూడా బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకూడదని ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. …

Read More »