Breaking News

Daily Archives: April 2, 2025

జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి…

-ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాలు నందు ఫ్యాక్టరీలల్లో అకస్మికంగా జరిగేప్రమాదాల సంక్షోభ నివారణ చర్యలపై డెప్యుటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి.రామకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ …

Read More »

ప్రజలకు సంతృప్తికర స్తాయిలో పారిశుధ్యం అందేలా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు సంతృప్తికర స్తాయిలో పారిశుధ్యం అందేలా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశించారు. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తో కలిసి నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పారిశుధ్యం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్  మాట్లాడుతూ, మెరుగైన పర్యవేక్షణ కోసం శానిటరీ డివిజన్లను 32కు పెంచటంతో పాటు అవసరమైన పుష్ …

Read More »

రాజమహేంద్రవరంలో వేడుకగా అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన

-ఏప్రియల్ 4 వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు -లాలా చెరువు రోడ్డులో500 ప్రదర్శనలకు ఏర్పాట్లు -రాష్ట్ర సాంస్కృతిక శాఖ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు రహదారి ప్రధాన మార్గంలో ఏప్రియల్ 4 వ తేదీ శుక్రవారం “అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన” ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి …

Read More »

పాపన్న మహారాజ్ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన జై గౌడ సేన నాయకులు

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ పట్టణంలో బందర్ లకుల సెంటర్లో గౌడ సోదరులు ఏర్పాటు చేసిన పాపన్న మహారాజ్ వర్ధంతి కార్యక్రమంలొ పాల్గొని గౌడ మహనీయులు మొట్టమొదటి బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రధాత శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్న జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండలు గౌడ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు గా పాపన్న మహారాజ్ …

Read More »

వేసవిలో పుణ్యక్షేత్రాలకు ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ మీదుగా నడిచే భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లలో టికెట్లను సంస్థ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. టికెట్ల బుకింగ్ ఇతర వివరాలకు 9281495848, 9281030714 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (ఈ నెల 8 19 వరకు), ఉజ్జయిన్, ద్వారక, సోమనాద్, పుణె, నాసిక్, ఔరంగబాద్. ఒక్కరికి టికెట్ ధర రూ. ఏప్రిల్ …

Read More »

ప్రజా ప్రయోజనాల కోసం ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ మరియు ఇండియా ఓటర్స్ యాప్ అమలు చేయాలి…

-ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు అళహరి వెంకటేశ్వర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఎన్నికల్లో 80% ఓటర్లు నమోదుకు ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ మరియు ఇండియా ఓటర్స్ యాప్ అమలు, ఎన్నికల కోడ్ అమలు నుండి రాజకీయ నాయకులు విగ్ర హాలకు నిషేధం విధించినట్లుగా మద్యం నిషేధించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు అళహరి వెంకటేశ్వర్లు ఈసీ అమలు చేయాలనీ కోరారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అళహరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హై స్కూల్ స్థాయి నుండి …

Read More »

ముస్లిం సోదరులందరికి ఆమోదయోగ్యమైన బిల్లుకే ఆమోదం

-వక్ఫ్‌ భూములన్ని ముస్లిం సోదరులకే చెందుతాయి -మొదటి నుంచి మైనార్టీలకు అండగా టీడీపీ జెండానే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 12వ డివిజన్‌లో రూ.55 వేలు విలువ చేసే టిఫిన్‌ బండి, తోపుడుబండ్లను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముస్లిం సోదరులందరికి ఆమోదయోగ్యమైన వక్ఫ్‌ భూముల సవరణ బిల్లుకే తెలుగుదేశం పార్టీ ఆమోదం తెలుపుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఇప్పటికే ఆ బిల్లులో 8 సవరణలను తెలుగుదేశం పార్టీ సూచించిందని వాటిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లుగా …

Read More »

మాకు రక్షణ కల్పించండి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు తనపై తన కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ – 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్, వారి భార్య అబ్దుల్ సుమయా ఆరోపించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో 54వ – డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్, న్యాయవాది షేక్ అన్వర్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రంజాన్ పండుగ రోజున పంజా సెంటర్ లో హలీం దుకాణాల వద్ద తన …

Read More »

టీడీపీతోనే యాదవుల ఉన్నతి

-మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, పార్థసారధి, రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీతోనే యాదవుల ఉన్నతి సాధ్యమని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సవిత, కొలుసు పార్థసారధి, రాంప్రసాద్ రెడ్డి స్పష్టంచేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నర్సింహాయాదవ్ సహా డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, రాంప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ముందుగా అచ్చెన్నాయుడు.. యాదవ కార్పొరేషన్ పాలక వర్గ సభ్యులతో …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయుచున్న పశు బీమా పధకము

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము – పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయుచున్న పశు బీమా పధకము గుంటూరు జిల్లాలో కూడా అమలు చేయబడుచున్నది. ప్రస్తుతం ఈ ఆర్ధిక సంవత్సరము అనగా ఏప్రిల్ 1, 2025 నుండి రైతు వాటాని 20% నుంచి 15 % వరకు ప్రీమియం ను ప్రభుత్వం వారు తగ్గించారు. క్రొత్తగా ప్రకటించిన బీమా నియమాలను అనుసరించి ఉదాహరణకు పాడి గేద/ఆవు విలువ రూ.30000 లు గా ఉంటే 3 సంవత్సరాలకి …

Read More »