Breaking News

Daily Archives: April 2, 2025

మహిళలపై నేరాలు నివారించేందుకు రక్షణ చర్యలు పకడ్భందీగా అమలు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వసతి గృహాల్లో 18 సంవత్సరాల లోపు బాల, బాలికలు, మహిళలపై నేరాలు నివారించేందుకు నిర్దేశించిన ముందస్తు భద్రత, రక్షణ చర్యలు పకడ్భందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలసి జిల్లాలో 18 సంవత్సరాల లోపు బాల బాలికలు, మహిళలపై నేరాలు జరగకుండా నివారించేందుకు చేపట్టాల్సిన …

Read More »

కలెక్టరేట్ లో ఆర్ టీ ఏ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి బుధవారం కలెక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో జరిగిన ఆర్ టీ ఏ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ రహదారి వై జంక్షన్ నుంచి పెదపలకలూరు వరకు, ఆర్టీసీ బస్టాండ్ నుండి లాం వరకు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి అడవి తక్కెళ్ళపాడు వరకు, పాత గుంటూరు మణి హోటల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, …

Read More »

టెండర్ నిర్వహించి జిఎంసికి ఆదాయం సమకూరేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్ లకు టెండర్ నిర్వహించి జిఎంసికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటున్నామని, గత నెల 27న జరిగిన టెండర్ కం బహిరంగ వేలంలో హెచ్చు టెండర్ దాఖలు చేసిన వారి టెండర్లను స్టాండింగ్ కమిటి ఆమోదించిందని నగర ఇంచార్జి మేయర్ షేక్ సజిలా గారు తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారితో కలిసి ఇంచార్జి మేయర్ …

Read More »

లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2024-25 ఏడాదికి సంబందించి ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ & మోనిటరింగ్ సిస్టం (ఓబిఎంఎంఎస్)లో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీ (గురువారం) బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఓబిఎంఎంఎస్ ద్వారా ప్రభుత్వ …

Read More »

స్వంత స్థలాల్లో పార్కింగ్ చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ట్రావెలర్స్ బంగ్లా నుండి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ వరకు ప్రధాన రహదారి వెంబడి అనధికారికంగా పార్కింగ్ నిషేధమని, పార్కింగ్ చేసిన వాహనాలను 24 గంటల్లోగా (గురువారం) స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే ట్రాఫిక్ పోలీసులు, జిఎంసి పట్టణ ప్రణాళిక సిబ్బంది సమన్వయంతో వాటిని జెసిబిలతో తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులపై వాహనాలు …

Read More »

సంచార జాతుల అభివృద్దే సీఎం చంద్రబాబు ధ్యేయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎంబీసీ కులాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని, ఇళ్ల స్థలాలతో పాటు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎంబీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎంబీసీ కుల సంఘాల నాయకులతో మంత్రి సవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆ కులాల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం …

Read More »

మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్

-పాటియాలా లో ఆరు వారాల సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానము -డీఎస్డివో డి.ఎం.ఎం.శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పొర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు వివిధ క్రీడాంసల్లో ఆరు వారాల సర్టిఫికేషన్ కోర్సు 2025 నకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్డి అధికారి డి.ఎం.ఎం.శేషగిరి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సామూహిక మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ క్రింద స్పోర్ట్స్ కోచింగ్ లో సిక్స్ వీక్స్ సర్టిఫికేట్ కోర్సు మే 6 …

Read More »

అగ్నిపథ్ స్కీమ్ కింద 2025-26 రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తులు ఆహ్వానం

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రియల్ 10 -www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిపథ్ స్కీమ్ కింద 2025-26 సంవత్సరానికి రిక్రూట్‌మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. అగ్నివీర్ తీసుకోవడం కోసం ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్ (CEE) కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ …

Read More »

రిజిస్ట్రేషన్ కోసం ఏప్రియల్ 4 నుంచి అందుబాటులో స్లాట్ బుకింగ్

-స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది -రిజిస్ట్రేషన్ కోసం : registration.ap.gov.in సందర్శించండి -జిల్లా రిజిస్ట్రార్ ఆర్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ (DQMS) ద్వారా రిజిస్టేషన్ సేవలు ఏప్రియల్ 4 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ రాష్ట్రములో డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ (DQMS) ద్వారా రిజిస్టేషన్ సేవలు అనగా దస్తావేజు …

Read More »

ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యక మహిళ కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కారాగారంలోని వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. …

Read More »