-కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేత సాగు, మేత నర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం పాడి రైతుల పాలిట వరమని, రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో మేత కొరతను సమర్థవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో, …
Read More »Daily Archives: December 27, 2025
విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదం వెనక్కి పోయేనా…!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ల స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రిగా, చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రిగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా వారి పదవీకాలంలో ఉన్న ఎనాడు విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు పట్టించుకొనే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంట్ సభ్యులు …
Read More »ఈ పార్క్ ప్రజలది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే -MLA బొండా ఉమ
-పార్కుల చుట్టూరు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తూ అల్లరి మూకలను నియంత్రిస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ పార్క్ ప్రజలది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే అని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ LBS నగర్ వికలాంగుల హాస్టల్ వద్ద, 33 వ డివిజన్ ముత్యాలంపాడు, అల్లూరి సీతారామరాజు పార్క్ వద్ద ఏలూరు గట్టుమీద అభివృద్ధి చేసిన పార్క్ …
Read More »సాంస్కృతిక వికాసానికి, కళా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్
– అట్టహాసంగా ప్రారంభమైన ఆర్ఎంసి కార్నివాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహించుకోవడం సంతోషదాయకమని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రెండు రోజుల పాటు నగరంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసి కార్నివాల్ను శనివారం సుబ్రహ్మణ్య మైదానం నందు ఘనంగా ప్రారంభించారు.కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య “ఫుడ్ – మ్యూజిక్ – ఫన్” థీమ్తో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్స్, విభిన్న రకాల ఫుడ్ స్టాళ్లు, …
Read More »ICDS సేవలను మరింత బలోపేతం చేస్తూ డిజిటల్ పాలన దిశగా కీలక అడుగు
-ICDS సిబ్బందికి 5G మొబైల్ ఫోన్లు, మెడికల్ కిట్స్ పంపిణీ – మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిల్లలు, గర్భిణీ మహిళలు, బాలింతలు, వితంతువులు సమగ్ర సంరక్షణ పొందేలా సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS)ను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ICDS సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో ICDS సిబ్బందికి అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లు అందజేయడం జరిగిందని మంత్రి …
Read More »ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు
– తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, ఈస్ట్ చోడవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ ముందు మేకను బహిరంగంగా వధించిన నిందితులను 24 గంటలలోపే అరెస్టు చేసి, నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన జిల్లా పోలీసులు. ది. 26.12.2025వ తేదీన రాత్రి సుమారు 08-40 గంటలకు, నల్లజర్ల మండలం, ఈస్ట్ చోడవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అయిన 1) కొండ …
Read More »బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ శనివారం రాజమహేంద్రవరం గణేష్ చౌక్ వద్ద ఉన్న కళాశాల బాలికల వసతి గృహాన్ని, రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పారిశుధ్యం, భద్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థినుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలను …
Read More »డిసెంబర్ 29న జిల్లాలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
-1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీల స్థితి తెలుసుకునే అవకాశం -9552300009 వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా సమర్థవంతంగా పౌర సేవలు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 29 (సోమవారం) న తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం” కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించ నున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం …
Read More »స్వాధీనం చేసుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణి బియ్యం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం – 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనం చేసుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణి (PDS) బియ్యంను నిబంధనల మేరకు బహిరంగ విధానంలో విక్రయించ నున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ / కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. మేఘా స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బియ్యం విక్రయానికి సంబంధించి తేది: 05.01.2026 న మధ్యాహ్నం 3.00 గంటలకు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ (పౌర …
Read More »ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం పై ప్రభావం ఉంటుంది
-నిర్ణిత పరిణామంలో ఎరువులు యూరియా వినియోగం ఉండాలి -సూక్ష్మ పోషకాలు వినియోగం, డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలి -రైతులకు అవగాహన అత్యవసరం -నందరాడ ఆర్ ఎస్ కే, పిహెచ్సి, అంగన్వాడి కేంద్రాల సందర్శన – కలెక్టర్ కీర్తి చేకూరి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం మండలం నందరాడ ప్యాక్ సొసైటీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాలలో నిర్వహిస్తున్న సేవలు, పనితీరు గురించి సిబ్బందితో వివరంగా సంభాషించారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News