విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్దతిన నెలకు రూ. 15,000/- గౌరవేతనము పై జిమ్ కోచ్ (2) పోస్టులు మరియు రూ. 25,000/- గౌరవేతనముపై అథ్లెటిక్ మరియు ఫిజియోథెరపి కోచ్ (1) పోస్టు లో పనిచేయుటకు గాను అర్హతలు కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు . జిమ్ కోచ్ …
Read More »Daily Archives: January 12, 2026
చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో కోడి పందాల నివారణపై అవగాహన సమావేశం
-పందెం బరులు ఏర్పాటు నిషేధం – సంప్రదాయ పద్ధతిలోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు మండలం మల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కోడి పందాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. రానున్న సంక్రాంతి పండుగల సందర్భంగా చట్టవిరుద్ధమైన కోడి పందాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఎం. మెరికమ్మ మాట్లాడుతూ, కోడి పందాలు పూర్తిగా చట్టవిరుద్ధమని, పందెం బరులు ఏర్పాటు చేయడం నిషేధమని స్పష్టం …
Read More »సంక్రాంతి పండుగ సందర్భంగా గోడప్రతిని ఆవిష్కరణ
-నగరంలో మంగళవారం జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు – ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న మంగళవారం ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో …
Read More »రాష్ట్ర సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల విజనరీ ప్రతిబింబంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలి – ఇంచార్జి జిల్లా కలెక్టర్ (FAC) జాయింట్ కలెక్టర్ Mr. వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దిశ, రాజ్యాంగ స్పూర్తి, ప్రజా సాధికారతను ప్రతిబింబించే విధంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ (FAC) జాయింట్ కలెక్టర్ Mr. వై మేఘా …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం, జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షా సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇతర జిల్లా అధికారులు …
Read More »రాజవోలు గ్రామంలో పల్లి పండుగ–2.0
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో పల్లి పండుగ–2.0 కార్యక్రమాన్ని పురస్కరించుకుని గోకులం పథకం ద్వారా మంజూరైన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని గోశాల ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధకాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు తోడ్పాటు అందించేలా గోకులం పథకం …
Read More »ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు APSRTC బస్స్టాండ్ సెంటర్ నుంచి నగర వీధుల గుండా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి వరకు ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శాసన సభ్యులు స్వయంగా ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని రోడ్డు భద్రతకు …
Read More »పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
– రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన పీజీఆర్ఎస్ అర్జీలతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అందిన వినతులను ఆర్డీవో …
Read More »నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించిన అర్జీలు, అలాగే రెవెన్యూ క్లినిక్లో అందిన అర్జీలను సంబంధిత అధికారులు శ్రద్ధతో స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ @ లో PGRS మరియు రెవెన్యూ క్లినిక్లను రెండు వేదికల ద్వారా నిర్వహించి అర్జీలను స్వీకరించడం జరిగింది. కలెక్టరేట్ లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో మొత్తం 129 …
Read More »క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయి…
-క్రీడాకారులకు క్రీడా దుస్తులకు 20వేల రూపాయలు ఆర్థిక సాయం… -దివ్యాంగులకు క్రీడా వీల్ చైర్స్ అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవలేశ్వరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ బాస్కెట్ బాల్ అసోసియేషన్ వారి యొక్క దివ్యాంగుల బృందం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బెంగళూరుకు చెందిన హెచ్.సి.ఎల్ సంస్థ వారికి 15 క్రీడా వీల్ చైర్ లను మంజూరు చేయడం …
Read More »
Prajavartha Online Telugu News