Breaking News

ఐదుగురుకి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ఐదుగురు ఉద్యోగుల కుటుంబీకులకు సోమవారం కాకినాడ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా కారుణ్య నియామకం కింద ముగ్గురికి గ్రామ సచివాలయాల్లో సంక్షేమం & విద్యా కార్యదర్శులుగా, ఇద్దరికి ఆఫీస్ సబార్డీనేట్స్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఖాళీల సంఖ్య, రోస్టర్, సీనియారిటీ ప్రకారం అభ్యర్థులకు పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *