Breaking News

Tag Archives: kakinada

భారత జనగణనలో ఉత్సాహంగా పాల్గొందాం! సెల్ఫ్ ఎన్యుమెరేషన్ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని అందిద్దాం

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు -గురువారం నాడు కాకినాడ రూరల్ లోఉన్న తన స్వంత ఇంట్లో ఆర్దీఓ మల్లిబాబు జనగణన టీమ్ సమక్షంలో సెల్ఫ్ ఎన్యుమెరేషన్ ప్రక్రియను విజయంతంగా పూర్తి చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ “విద్యార్థుల నైతిక విలువల ” సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు దంపతులు కాకినాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ “ విద్యార్థుల నైతిక విలువల” సలహాదారు పద్మశ్రీ మరియు బ్రహ్మశ్రీ చాగంటి …

Read More »

వేట్లపాలెంలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం..

-బాణాసంచా తయారీకి కఠినమైన నిబంధనలు.. -రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం వేట్లపాలెంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి అనంతరం పాత్రికేయలతో మాట్లాడారు. ‌ ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. వేట్లపాలెం సంఘటనలో 20 మంది చనిపోగా ఆదివారం లావరాజు అనే మరో వ్యక్తి చనిపోవడం …

Read More »

వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటన బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

-బాధితుల ఇళ్ల వద్దే రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులు స్వయంగా అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -మీ ఇంట్లో బిడ్డగా అండగా ఉంటామంటూ బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత …

Read More »

నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలందించండి

– పేద ప్రజలకు చికిత్స అందించి… సమాజానికి అండగా నిలవండి – వైద్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి -రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణం -ఎంతో మంది వైద్యులను రాష్ట్రానికి అందించింది -పూర్వ విద్యార్థుల (రాంకోసా) ఆర్థిక సాయంతో నూతన భవనాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది -కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేసి ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యో నారాయణో హరి అంటారు… అంటే వైద్యులు దేవుళ్లతో …

Read More »

మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరం

-శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు -కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉంటూ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తెలిపారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు …

Read More »

35,114 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు….

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను రక్షణ, సహాయ చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని తీర, లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న 35,114 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకూ కాకినాడ జిల్లాలో చేపట్టిన మొంథా తుఫాను రక్షణ, సహాయ చర్యలపై జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేసారు. తుఫాను ప్రభావానికి జిల్లాలో 12 మండలాల్లోని 68 గ్రామాలు, 5 పట్టన ఆవాసాలల్లో 41,729 మంది …

Read More »

క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం…

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ .. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి కాకినాడ పట్టణం ఏటిమొగ, దుమ్ములుపేట; పర్లోవపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, తాళ్ళరేవు మండలం గాడిమొగ ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. కాకినాడ పట్టణంలో పునరావాసక కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం కాకినాడ సూర్యకళామందిరం ప్రక్కన …

Read More »

జిల్లాలో తీర, లోతట్టు ప్రాంతాల్లోని 12,135 మంది ప్రజలను అన్ని వసతులతో ఏర్పాటు

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను దృష్ట్యా జిల్లాలో తీర, లోతట్టు ప్రాంతాల్లోని 12,135 మంది ప్రజలను అన్ని వసతులతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. మంగళవారం మద్యాహ్నం వరకూ జిల్లాలో చేపట్టిన తుఫాను రక్షణ, సహాయ చర్యలపై జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేస్తూ మొంధా తుఫాను ప్రభావానికి 18 మండలాల్లోని 67 గ్రామాలు, 5 పట్టన ఆవాసాలు లోనౌతున్నాయని, ఈ ప్రాంతాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి …

Read More »

మండలంలోని సముద్ర తీరాన్ని పరిశీలన…

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మోంత తుఫాన్ కారణంగా జిల్లాలో ఏ ఒక్క ప్రాణ నష్టము జరగరాదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా తుపాను ప్రత్యేక అధికారి , పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ తేజ , కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి యూ కొత్తపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని సముద్ర తీరాన్ని పరిశీలించారు. యూ కొత్తపల్లి లోని లోతట్టు పల్లపు ప్రాంతాలను పరిశీలించి …

Read More »

సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన మంత్రి నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణ తేజ

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను ప్రభావంపై సోమవారం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ జీ.బిందు మాధవ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ, అమలాపురం పార్లమెంటు సభ్యులు …

Read More »