Breaking News

లాటరి లో జిల్లాకు చెందిన రైతులకు వెండి బహుమతులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ . పి మార్క్ ఫెడ్ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా 2023-24 రబీ సీజన్ లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన రైతు సంబరాలు ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు లాటరీ పద్ధతిలో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కాపవరం కి చెందిన జమ్ము కృష్ణ , నల్లజర్ల మండలం అనంతపల్లి కి చెందిన పేరబత్తుల సతీష్ కి 50 గ్రాముల చొప్పున వెండి అందించారు. ఈ కార్యక్రమం లో భాగంగా లాటరి లో రైతులకు వెండి బహుమతులు ఏ . పి మార్క్ ఫెడ్ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా 2023-24 రబీ సీజన్ లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన రైతు సంబరాలు ద్వారా ఎరువులు కొనుగుల చేసిన రైతులకు లాటరీ పద్ధతిలో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కాపవరం కి చెందిన జమ్ము కృష్ణ , నల్లజర్ల మండలం అనంతపల్లి కి చెందిన పేరాబత్తుల సతీష్ గారికి 50 గ్రాముల వెండి అందించారు. ఈ కార్యక్రమం లో భాగంగా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు , మార్క్ఫ్డ్ జిల్లా మేనేజర్ డి. ప్రతాప్ , కో రోమండల్ సీనియర్ మేనేజర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *