తిరుపతి జిల్లా, గూడూరు (జ్యూడిషియల్ ఎస్పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త :
గూడూరు పట్టణంలో గతంలో నిర్మితమైన రెండు భవన సముదాయాల కోర్ట్ భవనంపై మొదటి అంతస్తు నందు నూతనంగా నిర్మించిన 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ మరియు సివిల్ జడ్జి కోర్ట్ (సీనియర్ డివిజన్) భవనాలను వర్చువల్ విధానంలో ఆం.ప్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అమరావతి నుండి ప్రారంభించగా గూడూరు కోర్ట్ సముదాయం సభా ప్రాంగణం నుండి ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి నెల్లూరు డా. సి.యామిని, 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి షమ్ని పర్వీన్ సుల్తానా బేగం గూడూరు, బి. రాజేష్, సివిల్ జడ్జి కోర్ట్ (సీనియర్ డివిజన్), బి.వి సులోచన రాణి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీ. భాస్కర్ రావు, గూడూరు, వి. చంద్ర శేఖర్ రెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఏపీ వారు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …