Breaking News

స్టెల్లా కళాశాల యాజమాన్యం, స్టాఫ్ స్టూడెంట్స్ శాంతి ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల యాజమాన్యం, స్టాఫ్ స్టూడెంట్స్ ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించారు శాంతి ర్యాలీ నీ కరస్పాండెంట్ dr సిస్టర్ లేన ప్రారంభించారు. మహిళా ల లపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని మహిళలకు భద్రత కల్పించాలని కొలకత్తా లో జరిగిన దుర్ఘటన లో బాధితురాలికి న్యాయం జరగాలని చట్టాలను సక్రమం గా అమలు చేయాలని కరస్పాండెంట్ Dr సిస్టర్ లేన క్వడ్రాస్ తెలిపారు. విద్యార్థినులు ప్లే కార్డ్స్ చేత పట్టుకుని పీస్ ర్యాలీ లో పాల్గొన్నారు 600 మంది ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.నిర్మల స్కూల్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది మరియు మానవహారం నిర్వహించి తమ హక్కులు పరిరక్షించాలని భద్రత తో కూడిన జీవితం కోరుకుంటున్నామని దోషులెవరైన వెంటనే శిష్కించాలని నినదించారు. ఈ కార్యక్రమం లో ఇన్చార్జి ప్రిన్సిపల్ dr సిస్టర్ రేఖ ,డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న,Dr Beaulah history HOD హరిక ,dr శ్రీనివాస రావు,కెప్టెన్ శైలజ మరియు అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *