విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన అనకాపల్లి ఎంపీ సి.యం. రమేష్ కుటుంబం. వరదలతో ప్రజలకు అంతులేని కష్టం.. అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపడుతోంది. వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి చేయూతగా కోటి రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తమ కంపెనీ “రిత్విక్ ప్రాజెక్ట్స్” నుంచి అందించనున్నట్లు సి.యం.రమేష్ సోదరుడు రాజేష్, కుమారుడు రిత్విక్ తెలిపారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …