విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) అండగా నిలుస్తోంది. బాధితులకు ప్రవాస భారతీయులు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదాన వారాధి ద్వారా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు అయినా పాత రాజ రాజేశ్వరి పేట, కొత్త రాజ రాజేశ్వరి పేట, కుమ్మరిపాలెం, కబేలా సెంటర్ తదితర ప్రాంతాలలో సాయంత్రం 1,000 ప్యాకెట్ల వెజిటేబుల్ బిర్యాని, బంగాళదుంప కర్రీ భోజనం & మంచినీళ్లు పంపిణీ జరిగింది. ఇందులో ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలు మరియు రాష్ట్ర చిరంజీవి యువత సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …