రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది కి వరదలు హెచ్చరికలు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బ్రిడ్జిలంక , కేదారి వారిలంక, వెదురులంక లకు చెందిన 228 మందిని తరలించడం జరిగింది
Tags Rājamahēndravaraṁ
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …