విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు సెప్టెంబర్ 14, 2024 వాసవ్య మహిళా మండలి, HCL ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న AMMA ప్రాజెక్ట్ లో భాగంగా అన్నపూర్ణ మెమోరియల్ మోడరన్ డిగ్రీ కళాశాల లోని విద్యార్థులకు టాలీ మరియు GST కోర్స్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు టాలీ నైపుణ్యభివృద్ధి పై భవిష్యత్తులో ముందుకెళ్లడం, ఫైనాన్స్సియల్, విద్యార్థులు వారి యొక్క స్కిల్ పెంచుకోవాలని, ప్రతి పనిలో టైం మేనేజ్మెంట్ ఉండాలని, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ బి. కీర్తి, కళాశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ పాల్, పూర్ణిమ, ట్రైనర్ జి. సందీప్, కళాశాల సిబ్బంది మరియు వాసవ్య మహిళా మండలి సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …