Breaking News

ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఆపరేషన్ గైడ్లైన్స్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, నూతన భవనం నందు సమావేశపు హల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఆపరేషన్ గైడ్ లైన్స్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్య యోజన పథకం ద్వారా అర్బన్ లో నివసిస్తున్న ప్రజలందరికీ పక్కా ఇల్లును కల్పించే దిశగా ఒక కోటి ఇళ్ళను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ మహేష్, ఏపీ tidco యస్ ఈ భూక్యా చిన్నోడు, బుల్లా విజయకుమార్, వీరమాచినేని లలిత, దేవినేని అపర్ణ, ఉమ్మడి వెంకటేశ్వరరావు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *