Breaking News

Tag Archives: AMARAVARTHI

2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన

-గిరిజన ప్రాంత తెగలపై సికిల్ సెల్ ఎనీమియా ప్రభావం.. -గిరిజన జనాభాలో ప్రతి 86 మందిలో ఒకరికి సికిల్ సెల్ ఎనీమియా.. -గిరిజనులకు స్క్రీనింగ్ టెస్టులు.. ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తి -వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. ఉచితంగా చికిత్స, మందుల పంపిణీ.. -సికిల్ సెల్ ఎనీమియా తీవ్రంగా మారకుండా నిరోధించడం ఉత్తమం.. -కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సికిల్ సెల్ (వ్యాధి) రక్తహీనత (ఎనీమియా) ను 2047 నాటికి నిర్మూలించడమే …

Read More »

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ

-విభిన్న అంశాలలో వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యా శిక్షణామండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ నోడల్ కేంద్రం నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకులకు ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ (పి.ఎల్.సి.)” ప్రోగ్రామింగ్ నందు వారం రోజులపాటు నిర్వహించనున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ …

Read More »

ఓం నమో వెంకటేశాయ… గోవిందా…గోవిందా…గోవిందా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? Ans.: వరహాపర్వతం. 2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? Ans. : ఉగ్రాణం. 3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి? Ans. : నడిమిపడివాకిలి. 4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పరిమళపు అర. 5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పోటు. 6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? Ans. : 30 …

Read More »

బెంగుళూరు సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్డియాలజీ (గుండె జబ్బులు), ENT (చెవి ముక్కు గొంతు), న్యురాలజి(నరములు, ఫిట్స్,,,), న్యూరో సర్జరీ (బ్రెయిన్, వెన్నుముక), ఆర్థోపెడిక్స్ (ఎముకలు, మోకాళ్లు) జనరల్ సర్జరీ (హెర్నియా, పైల్స్, ట్యూమర్స్,..) సైక్రియాటరి (మానసిక వ్యాధులు) పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల కొరకు), ఆప్తల్మాలజీ (కళ్ళు), గైనకాలజి పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు : కార్డియాలజీ (గుండె జబ్బులు), యురాలజీ (ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ స్టోన్స్.,) ఆప్తల్మాలజీ (కళ్ళు) , ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు), …

Read More »

పంచ గ్రహ కూటమి

-పంచ గ్రహ కూటమి దోషములు -జూన్ 6వ తేది గురువారం వైశాఖ అమావాస్య నుండి జూన్ 16వ తేది ఆదివారం జ్యేష్ఠ దశమి వరకు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5 వ తారీకు ఉదయం 04:12 నీ..కి చంద్రుడు వృషభ రాశి లో ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశి లో రవి, చంద్ర, గురు, బుధ, శుక్ర, గ్రహాలతో పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. ఈ గ్రహ కూటమిలో రవి, …

Read More »

ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ నలుచెరగుల నుంచీ శుభాకాంక్షలు అందిస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు… ఇలా ప్రతీ వర్గం ఈ విజయంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియచేస్తూ శుభాకాంక్షలు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆంధ్ర …

Read More »

కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా

-ప్రజలు గెలవాలి…..రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునందుకుని ప్రజలు అనూహ్య మద్దతిచ్చారు -పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు…..ఎన్ఆర్ఐల తరలివచ్చి ఓట్లు వేశారు -ప్రజలు మాకు ఇచ్చింది అధికారం మాత్రమే కాదు…ఒక ఉన్నతమైన బాధ్యత -మేం పాలకులం కాదు…సేవకులం అనేది మా విధానం -పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ -జగన్ అహంకారం, అవినీతి, విధ్వంసంతో దెబ్బతినని వర్గం లేదు…వ్యవస్థ లేదు -ప్రజలు 5 ఏళ్లు స్చేచ్చను, బతకడంపై ఆశను కోల్పోయారు…ఆరాచకాన్ని చూశారు -కూటమి కార్యకర్తలు, నాయకుల …

Read More »

కనీవినీ ఎరుగని విజయం ఇది… అంతే బాధ్యతగా పని చేద్దాం

–జనసేన విజేతల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ విజేత నాదెండ్ల మనోహర్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో జనసేన పార్టీని ఆశీర్వదించారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జనసేన పార్టీ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా నిలబడుతుందో చేసి చూపుదామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్  అద్భుత నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రజల …

Read More »

ప్రజలు మనల్ని బలంగా నమ్మారు… మనం అంతే బలంగా వారి కోసం పని చేద్దాం

-పారదర్శకంగా, బాధ్యతతో కూడిన పాలన అందిస్తాం -రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనే స్ఫూర్తిని యువతలో నింపుతాం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ …

Read More »

ఓట్ల లెక్కింపును శాంతియుతంగా పూర్తి చేసినందుకు అభినందనలు

-ఎన్నికల పక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు -రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేసినందుకు మరియు మొత్తం ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభినందనలు తెలిపారు. ఇటు వంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్నందుకు నాకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో …

Read More »