Breaking News

Tag Archives: AMARAVARTHI

బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం – ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్లు మంజూరు – ఈ నిధులతో బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధి – బీసీ బిడ్డలకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం – నేడు సీఎం చంద్రబాబుతో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష : మంత్రి సవిత అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య …

Read More »

కార్యకర్త ఇంటికి వెళ్లి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి..

-కష్టంలో తోడుంటామంటూ ధైర్యం నింపిన  పవన్ కళ్యాణ్ – రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు  చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబానికి పరామర్శ – ⁠వేదనలోనూ సామాజిక బాధ్యతతో అవయవ దానం చేసి  వసంత రాయలు కుటుంబం ఆదర్శంగా నిలిచింది – రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత – అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. కష్టంలో …

Read More »

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

-ఈ విడతలో 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్లు మంగళవారం విడుదల. -దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలను వృద్ధిలోకి తెచ్చేందుకే ఈ చర్యలన్న రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11451 మంది పారిశ్రామికవేత్తలకు రూ. 269.9 కోట్లను పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ …

Read More »

చట్టసభలకు రాని వారికి ‘నో వర్క్ – నో పే’.. అవసరమైతే ‘రైట్ టు రీకాల్’

– ఉత్తరప్రదేశ్ వేదికగా గౌరవ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి సంచలన ప్రతిపాదన – అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆవేదన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు “నో వర్క్ – నో పే” పని లేకపోతే జీతం లేదు నిబంధనను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు  సంచలన ప్రతిపాదన చేశారు. ఒకవేళ అప్పటికీ తీరు మార్చుకోకపోతే, ప్రజలే వారిని వెనక్కి పిలిపించేలా “రైట్ టు రీకాల్” హక్కును కల్పించాలని లోక్‌సభ …

Read More »

రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి…ప్ర‌జారోగ్యంతో చెల‌గాట‌మాడారు

-ఊక‌దంపుడు ఉప‌న్యాసాల వ‌ల్ల ఒరిగేదేమీ లేదు -మాజీ సిఎం జ‌గ‌న్‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ధ్వ‌జం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి ప్ర‌జారోగ్యంతో చెల‌గాట‌మాడిన మాజీ సిఎం జ‌గ‌న్ ఇప్పుడు ముస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో ధ్వ‌జ‌మెత్తారు. అన్ని వ్యవస్థలతో ఆడుకుని, ప్రజల ప్రాణాల్ని తోడుకున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అప్పుడప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుండి తాడేపల్లి ప్యాలెస్ రావడం, చెప్పిన అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం, గంటలత‌ర‌బ‌డి బాదడంలో …

Read More »

మాతా, శిశు మరణాల తగ్గింపునకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

-ఇందుకోసo ప్రస్తుత సేవల నాణ్యతపై జిల్లాల్లో అధ్యయనం కోసం చర్యలు -ప్రత్యేకంగా ముగ్గురు వైద్యులతో పరిశీలక బృందాల ఏర్పాటు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మాతా, శిశు మరణాల్ని త‌గ్గించేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘కార్యాచరణ ప్రణాళిక’ ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మాతా, పుట్టిన ఏడాది లోపు శిశు మరణాలకు దారితీస్తున్న కారణాలు, వైద్యులు, సిబ్బంది అనుసరిస్తున్న …

Read More »

నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్

– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత – 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల – 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ – 5,726 మందికి లబ్ధి – 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత – త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం – సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలకు …

Read More »

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

-అభివృద్ధి ఆలోచనే చేయలేనివాళ్లు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు -మూడు ముక్కలాట ఆడారు… మూడు ప్రాంతాల్లోనూ దెబ్బతిన్నారు -పొలిటికల్ రౌడీలు తయారయ్యారు… రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు -పిన్నమ్మ తాళి తెంచినా కాపాడేవారిని ఏమనాలి…? -నాడు నా ఇంటిగేటుకు కట్టిన తాళ్లే… వాళ్ల పాలిట రాజకీయ ఉరితాళ్లు అయ్యాయి -పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం… కంట్రోల్ చేస్తాం -ఎన్టీఆర్ వర్థంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ …

Read More »

పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం …

Read More »

వైసీపీ హయాంలో ప‌ల్నాడులో రక్తం ఏరులై పారింది

-వైసీపీ హయాంలో ప‌ల్నాడులో రక్తం ఏరులై పారింది -టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయి -వ్యక్తుల ఘర్షణకు రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ కుట్రలు -కుట్ర పూరిత రాజకీయాల ఫలితమే వైసీపీ 11 సీట్లు -ప‌ల్నాడు ప్ర‌శాంత‌త‌కు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదు -పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తం ఏరులై పారితే కూటమి ప్రభుత్వ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇంచార్జ్ …

Read More »