Breaking News

Tag Archives: AMARAVARTHI

ఏపీ హజ్ యాత్రికుల కోసం*విజయవాడ*లో ఎంబార్కేషన్ కేంద్రం ఏర్పాటు

-కూటమి ప్రభుత్వం ప్రత్యేక వినతితో కేంద్రం నిర్ణయం -విజయవాడ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు రూ. లక్ష రాష్ట్ర ప్రభుత్వ సహకారం -హజ్- 2026 కు పకడ్బందీగా ప్రభుత్వం ఏర్పాట్లు -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్ర -2026 వెళ్లే యాత్రికుల కోసం విజయవాడలో ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి …

Read More »

డయాఫ్రమ్ వాల్ పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి

-గ్యాప్-1 ఈసిఆర్ఎఫ్ పనులు 2026 మర్చికి పూర్తి -పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ , పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతి పై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు …

Read More »

ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన

-ఆగస్టు 2,3 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఏపీటీడీసీ ఎగ్జిబిషన్ ఏర్పాటు..తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం -నవంబర్ 14, 15వ తేదీన వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్..తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని నమ్మకం -వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక …

Read More »

పేదరికం లేని సమాజమే కోసమే పీ4 విధానం

-పోస్టర్ను విడుదల చేసిన మంత్రి నాదెండ్ల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం “పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం” అని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం పీ4 పోస్టర్‌ను అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ …

Read More »

ప్రజల సేవ కోసమే టెక్నాలజీ

-ప్రజలకు ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు సార్థకత -ప్రజలకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయ్… భారం తగ్గించాలి -పంటల సాగు మొదలుకుని… మార్కెటింగ్ వరకు రైతులకు అండగా నిలవాలి -పేదలకూ నాణ్యమైన విద్య అందాలి… వారి భవిష్యత్ అందంగా ఉండాలి -వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా సరే తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసం.. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలోని అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 01.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ: అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కొరకు నిర్మాణంలో ఉన్న నివాస సముదాయం …

Read More »

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

-4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం -రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి -హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం -అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు -ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ …

Read More »

ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లికి నీటి విడుదల

-ఫేజ్ 2 పనులు పూర్తి చేసి జులై 31 నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీళ్లు -లక్ష్యాల మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలి -గాలేరు నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించండి -పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి -2026 జూన్‌కు వెలుగొండను పూర్తిచేసి నీళ్లివ్వాలి -ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు -ఈ ఏడాది నీటి ప్రవాహాలు ఆశాజనకం… అత్యుత్తమ నీటి నిర్వహణ ద్వారా ప్రతి చుక్కా సద్వినియోగం -నీటి లభ్యత – అవసరాలను …

Read More »

పది కుటుంబాలకు మార్గదర్శిగా మంత్రి సంధ్యారాణి

సాలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి నేను సైతం అంటూ ముందుకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన పి 4 – బంగారు కుటుంబం – మార్గదర్శిలో భాగంగా పది కుటుంబాలకు మార్గదర్శిగా నిలుస్తున్నట్లు ప్రకటించి జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తిగా స్పూర్తిదాయకంగా నిలిచారు. సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో  నియోజక వర్గం కార్యాచరణ ప్రణాళికపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి, …

Read More »

మామిడి ప్రాసింగ్ యూనిట్లు కి అన్ని విధాలుగా మద్దతు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధం గా ఉంది.

-మామిడి ప్రాసింగ్ యూనిట్లు మామిడి పండ్లు కనీస ధర కు రైతుల వద్ద కొనుగోలు చేయాలి. -రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ : చిరంజీవి చౌదరి -మామిడికాయ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది -మామిడి రైతులు- పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి ప్రాసింగ్ యూనిట్లు మామిడి పండ్లు కనీస ధర కు రైతుల వద్ద కొనుగోలు చేయాలిఅని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి …

Read More »