-పండుగ వాతవరణంలో ధాన్యం అమ్మకాలు -గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం… -రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను మోసం చేసింది -రైతులు అండగా కూటమి ప్రభుత్వం -కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులు పడుతున్న కష్టాలను తమ పర్యటన సందర్భంలో తెలియ చేయడం జరిగిందన్నారు. రైతులకి అండగా, భరోసా నిలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు అండగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వం …
Read More »Tag Archives: kovvuru
ఇసుక బుకింగ్, రవాణా వ్యవస్థ ను క్షేత్ర స్థాయిలో పరిశీలన
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాడపల్లి ఇసుక రీచ్ డిసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక బుకింగ్, రవాణా వ్యవస్థ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారి ఆదేశాల మేరకు శనివారం డివిజన్ పరిధిలో రెవిన్యూ, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత వివరాలు తెలియ చేస్తూ, వాడపల్లి పాయింట్ వద్ద 731 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక కోసం …
Read More »మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
-ఉచిత న్యాయ సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్. 15100 – చైర్ పర్సన్ కంఫోర్త్ ఎడిషనల్ జిల్లా జడ్జి తణుకు -డి. సత్యవతి. కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల అమానుషంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్ పర్సన్ కంఫోర్త్ ఎడిషనల్ జిల్లా జడ్జి తణుకు, డి. సత్యవతి అన్నారు. ఏబీఎన్, పీఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్వర్యంలో శనివారం జాతీయ కమిషన్ మహిళల కోసం న్యాయ …
Read More »కొవ్వూరు ఐసిడిఎస్ పరిధిలో 12 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
-సిడిపివో ఎమ్. మమ్మీ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకము కొవ్వూరు నందు 12 అంగన్వాడి కేంద్రములలో ఖాళీగా ఉన్న 12 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు కోరబడుచున్నవని కొవ్వూరు శిశు అభివృద్ధి పధక అధికారిణి డి . మమ్మీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఏ అంగన్వాడీ కేంద్రమునకు, సహయకురాలు పోస్టు నకు ధరఖాస్తు చేయుచున్నది దరఖాస్తులో స్పష్టముగా ఉండవలెను. ఉద్యోగ వివరము : అంగన్వాడి హెల్పరు (ఆయా), ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రము, …
Read More »వసతి గృహాలను తనిఖీ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజక వర్గ పరిధిలోని కొవ్వూరు స్టేషన్ రోడ్ బాపూజీ నగర్ లోని మదర్ థెరిసా షెల్టర్ హోమ్ , తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలోని హోప్ ఫౌండేషన్ చిల్డ్రన్ హోమ్, తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలోని యియ అవిలా చిల్డ్రెన్ హోమ్, కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలోని క్రిస్టియన్ ఛారిటబుల్ సొసైటీ వసతి గృహాలను తనిఖీ చెయ్యడం జరిగిందని ఇన్చార్జి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. …
Read More »కొవ్వూరు లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
-2014 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే ఆన్నా క్యాంటీన్ల శ్రీకారం -నేడు ఐదేళ్ళ తరవాత మళ్లీ ప్రారంభించుకుంటున్నాం కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవానికి కూడు , గూడు, గుడ్డ కల్పించాలనే ఉద్దేశ్యంతో పార్టీ స్థాపించి, రూ.2 కిలో బియ్యం పథకం ప్రారంభించడం జరిగిందని, ఎన్టీఆర్ సిద్ధాంతంతో 2014-2019 సంవత్సరాల మధ్యలో అన్నా క్యాంటీన్ల పేరుతో పేదల కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కొవ్వూరు బస్టాండ్ సమీపంలో …
Read More »ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యులకు ఇసుక అందుబాటులో తీసుకుని రావడం లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగిందని శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కుమార దేవరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, కొవ్వూరు నియోజక వర్గ పరిథిలో ఇళ్లను నిర్మించుకునే వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా …
Read More »నన్నయ్య యూనివర్సిటీలో కొవ్వూరు (ఎస్సీ ) అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి.
– ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలి. -సబ్ కలెక్టర్ ఆర్వో అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ్య యూనివర్సిటీ లో కొవ్వూరు (ఎస్సీ ) అసెంబ్లీ ని యోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ ఆర్వో అశుతోష్ శ్రీవాత్సవ్ అన్నారు. బుధవారం కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా శ్రీ వాత్సవ్ మాట్లాడుతూనన్నయ్య యూనివర్సిటీ లో జూన్ …
Read More »క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో మరింతగా నిఘా పెట్టాలి…
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటి చేసేందుకు అభ్యర్దులు నామినేషన్ లని వెయ్యడం జరిగిందనీ , క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో మరింతగా నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ తో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రోహిత్ నగర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్ధులు చేసే ప్రచారం, ర్యాలీలు, వ్యయ లపై పత్యేక దృష్టి పెట్టడం, ఆయా …
Read More »గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ
-నమూనా నామినేషన్ల ఫారం సెట్ అందజేయడం జరిగింది -ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వాటినీ అత్యంత జగ్రత్తగా భర్తీ చేసి సమర్పించాలని, అందుకు అనుగుణంగా నమూనా ఫారం లని అందజేయడం జరిగిందని కొవ్వూరు (ఎస్సి) రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా …
Read More »