Breaking News

Tag Archives: nuzividu

నూజివీడు డివిజన్ లో 44 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 31వ తేదీన 44 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 23, బాపులపాడులో 1 , నూజివీడు అర్బన్ లో 5 , నూజివీడు రూరల్ లో 8, అగిరిపల్లిలో 6, పమిడిముక్కల మండలంలో 1 కేసు నమోదయ్యాయన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో …

Read More »

స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు… : ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు నూజివీడుకు రావద్దని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అత్యవసర అర్జీల స్వీకరణకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేయడమైనదని, అర్జీదారులు …

Read More »

నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 30, ఉంగుటూరు 23, బాపులపాడులో 14 , నూజివీడు అర్బన్ 7 , నూజివీడు రూరల్ లో 33, అగిరిపల్లిలో 5, ఏ . కొండూరు లో 12, చాట్రాయి లో 16, ముసునూరు మండలంలో 28 కేసులు నమోదయ్యాయన్నారు. …

Read More »

నూజివీడు డివిజన్ లో జనవరి 27 వ తేదీన  78 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 27వ తేదీన 78 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 24, ఉంగుటూరు 6, , బాపులపాడు 26, నూజివీడు  అర్బన్ 2 , నూజివీడు రూరల్ లో 7,  పమిడిముక్కలలో 6, చాట్రాయి 4, అగిరిపల్లి మండలంలో 3 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.  మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, …

Read More »

నూజివీడు డివిజన్ లో జనవరి 25 వ తేదీన 20 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 25వ తేదీన 20 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 5, ఉంగుటూరు 2, , బాపులపాడు 9 , నూజివీడు అర్బన్ 2 , పమిడిముక్కలలో 1, అగిరిపల్లి మండలంలో 1 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక …

Read More »

ఈనెల 24వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు : ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 24 వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ,అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు నూజివీడుకు రావద్దని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అత్యవసర అర్జీల స్వీకరణకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు …

Read More »

నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు: మొత్తం కేసులు 71 నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు: గన్నవరం 35, ఉంగుటూరు 11, పమిడిముక్కల 3, బాపులపాడు 1, తిరువూరు 5, నూజివీడు అర్బన్ 1 , నూజివీడు రూరల్ 5, ముసునూరు మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు …

Read More »

ఉప రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరవు వెంకయ్యనాయుడు కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయలుదేరి వెళ్లారు. నూజివీడు రైల్వే స్టేషన్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉప రాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు కి పుష్పగుచ్చాన్ని అందించి వీడ్కోలు పలికారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా …

Read More »

పాడి రైతుల అభివృద్ధికే జగనన్న పాల వెల్లువ పధకం… : జిల్లా కలెక్టర్ జె. నివాస్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పాడి రైతులు అభివృద్ధి చెందాలంటే జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామం లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై ప్రమోటర్లు , పాడి రైతులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పాడి రైతుల అభివృద్ధికే ఆమలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాల డైరీల కన్నా పాలలో వెన్న శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి …

Read More »

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజా సమూహాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు తెలియజేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి స్పష్టం చేసారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి పెరుగుతున్నదని, ఇటువంటి సమయంలో వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాల వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలన్నారు. సామజిక సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు …

Read More »