నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసిన కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయము మరియు డివిజన్ పరిధిలోని రెవిన్యూ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు.
Read More »Tag Archives: nuzividu
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి : జేసీ ఎల్. శివశంకర్
చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మరింత మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను శనివారం జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మనబడి-నాడు -నేడు , మధ్యాహ్న భోజన పధకంలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులు విద్యా బోధన చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి : జేసీ ఎల్. శివశంకర్
ఏ .కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. ఏ .కొండూరు మండలం ఏ .కొండూరు తండా లోని గ్రామ సచివాలయాన్ని శనివారం జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సచివాలయంలో సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదవారికి అందించేందుకు ముఖ్యమంత్రి గ్రామ …
Read More »రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక : రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర వెల్లడి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర చెప్పారు స్థానిక త్రిబుల్ ఐటీ లో బుధవారం అడ్మిషన్స్ కు సంబంధించి కౌన్సెలింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటిలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్థులను ఉద్దేశించి సతీష్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ లను అత్యుత్తమ విద్యాసంస్థలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాదని శాసనసభ్యలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక కోనేరుపేటలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పేదప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఆర్ధిక వ్యవస్థపై కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న …
Read More »గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయం… : ఆర్డీఓ రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అహింసే ఆయుధంగా దేశానికీ స్వాతంత్రం సాధించిన గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతి, అహింస అనే రెండు ఆయుధాలతో గడగడలాడించిన మహాత్మా గాంధీజీ జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గాంధీజీ జీవితం, ఆయన …
Read More »జగనన్న ఇళ్ల పధకంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం… : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల పధకంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై మునిసిపల్, గృహనిర్మాణం, వార్డ్ సచివాలయాల టెక్నికల్ అసిస్టెంట్స్ తో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నత్తనడకన సాగడంపై అధికారులు, సిబ్బందిపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. …
Read More »ఆరోగ్యకర వాతావరణానికి పారిశుధ్యం ప్రధానం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత ఆరోగ్యకర వాతావరణానికి దోహద పడుతుందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ క్లీన్ ఇండియా ‘ 30 రోజులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ క్లీన్ ఇండియా ‘ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఆరోగ్యకర వాతావరణానికి పారిశుధ్యం ప్రధానమైనదన్నారు. వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రత కారణంగా అంటువ్యాధులు …
Read More »నూజివీడు మండలంలో కొత్తగా 620 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నాం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మండలంలో కొత్తగా 620 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నామని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హామీ ఇచ్చారు. నూజివీడు మండలంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్దిదారులకు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం పెన్షన్ మంజూరు పత్రాలను , పెన్షన్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిస్తామన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పధకాలు …
Read More »థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులను సిద్ధం చేయండి… : వైద్యాధికారులకు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధం చేయాలని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో చైల్డ్ ఫండ్ మరియు హోప్ స్వచ్చంద సంస్థలు అందించిన 20 లక్షల రూపాయలు విలువచేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పల్స్ ఆక్సీ మీటర్లు, తదితర మెడికల్ సామాగ్రిని శాసనసభ్యులు చేతుల మీదుగా ఆసుపత్రి వైద్యాధికారులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులలో …
Read More »
Prajavartha Online Telugu News