Breaking News

Tag Archives: nuzividu

నూజివీడు నియోజకవర్గ ప్రగతి పై మంత్రి పార్థసారథి వరుస సమీక్షలు…..

– బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులపై మంత్రి ప్రత్యేక ఆరా… – నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై మంత్రి సారథి సీరియస్… – నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితులపై మంత్రి సుదీర్ఘ సమీక్ష… – మందుల పంపిణీ, మౌలిక వసతులు, పారిశుధ్యం అంశాలపై మంత్రి స్పెషల్ ఫోకస్.. – ప్రజలకు వైద్యం విషయంలో ఇబ్బంది వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆసుపత్రి సిబ్బందికి వార్నింగ్… – మంత్రి ఆకస్మిక సమీక్షలతో ఉలిక్కిపడుతున్న ఇతర శాఖల అధికారులు…. నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్

-ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం -మర్రిబంధంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో మీ భూమి.. మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ …

Read More »

విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రానున్న రోజులలో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పత్రికా విలేఖరుల సమావేశంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారులకు వస్తే చార్జీలు పెంచబొమని మాటకు తాము కట్టుబడి ఉన్నామని, అంతేకాక ప్రస్తుతం ఉన్నా విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు సి ఎం చర్యలు తీకుంటున్నారన్నారు. ప్రజలకు …

Read More »

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఎన్నో వ్యాధులు తగ్గాయి

-పరిశుభ్రత ప్రతీ ఒక్కరికి దిన చర్యలో భాగం కావాలి -పంచాయతీ సెక్రటరీ పై మండిపడ్డ మంత్రి -పరిసరాల పరిశుభ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. గ్రామంలో శానిటేషన్ పై సెక్రటరి పై మండిపడ్డ మంత్రి.స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో …

Read More »

నియోజకవర్గంలో 40 ఎకరాల్లో సొంత ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేసి రైతులకు ఉచితంగా పంట ఇస్తా

-లాభ దాయకంగా ఉండే పంట వేయాలి -యాంత్రీకరణ వ్యవసాయంతో లాభం నూజివీడు/ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు నియోజకవర్గం ఆగిరపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తొలుత ప్రకృతి వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ప్రదర్శించి వివరాలు అడిగి తెలుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందని …

Read More »

దేశంలో రూ. 4వేలు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్ చారిత్రాత్మక నిర్ణయం

-ఎలాంటి ఆధారం లేని నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం. -జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ. -వృద్ధులు తలెత్తుకొని జీవించేలా చేసిన కూటమి ప్రభుత్వం -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో ఉదయం 7గంటలకే అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లును ఇంటింటికి స్వయంగా వెళ్ళి నిరాధారణకు గురైన నిరుపేదల మంచి చెడు యోగక్షేమాలను, ఆరోగ్య వివరాలను, గ్రామ, కుటుంబ …

Read More »

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి పర్యటన…

– గండి తెగిన చెరువులు, పరిస్థితులు పరిశీలన – తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ – తుఫాను పరిస్థితులపై ప్రజలకు సూచనలు… నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం పర్యటించారు. ఏలూరుజిల్లా, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి గ్రామాల్లో మంత్రి పార్థసారథి అధికారులతో కలిసి పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద మంత్రి పర్యటించారు. అక్కడి …

Read More »

పేదల ఆరోగ్యభద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

-ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యసేవలందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం -నూజివీడు నియోజకవర్గంలోని పేదలకు 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద అందించాం -మరో 15 నుండి 20 కోట్ల రూపాయలు అందిస్తాం -ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు, సీట్ల కోటాలో నిబంధలు ప్రకారమే జరుగుతుంది -నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణ జిల్లాలో విలీనంపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది -ఏ పేదవాడు తనకి అన్యాయం జరిగిందని బాధపడే పరిస్థితి రాకుండా వారిలో ధైర్యం నింపడమే తన లక్ష్యం -నూజివీడులో ముఖ్యమంత్రి సహాయనిధి …

Read More »

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతంలో కన్నా తగ్గాయి

-పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి -పరిసరాల పరిశుభ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి -నూజివీడు పట్టణంలో ఉర్దూ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -నూజివీడు పట్టణానికి త్వరలో కొత్త శానిటేషన్ మిషన్లు నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని రాష్ట్ర గృహ …

Read More »

సుమారు రూ:24.49.511లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

-నిరుపేదల మెరుగైన వైద్యానికి చేయూత ముఖ్యమంత్రి సహాయనిది రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -రాష్ట్ర ప్రజలకు సుమారు .5కోట్ల మందికి ఎన్. టి. ఆర్.వైద్యసేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల మెరుగైన వైద్యం కోసరం ప్రభుత్వం వేల కోట్లు కేటాయించిందని,రాష్ట్రంలో 5కోట్ల ప్రజలకు ఎన్. టి. ఆర్ వైద్యసేవ ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం అని మంత్రి తెలిపారు. అపత్కాలంలో ఉన్న నిరు పేదలకు …

Read More »