నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : FDDI హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు ముప్పిడి రచించి, సవరించి, డాక్యుమెంట్ చేసిన “నూజివీడు వీణ – అందమైన మెలోడీల మూలం” అనే కొత్త పుస్తకం మంగళవారం విడుదలైంది. మొదటి కాపీని లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ, లేపాక్షి మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనాథ్కు ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు. ఈ పుస్తకం భారతదేశపు ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలలో ఒకటైన నూజివీడు వీణ యొక్క సాంప్రదాయ చేతిపనుల సమగ్ర డాక్యుమెంటేషన్. ఇది వీణ తయారీ ప్రక్రియ, …
Read More »Tag Archives: nuzividu
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సుమారు రూ:31లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
-మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం రూ, వేల కోట్లు మంజూరు -నిరుపేదల మెరుగైన వైద్యానికి గొప్ప వరం ముఖ్యమంత్రి సహాయనిది రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -నూజివీడు నియోజకవర్గంలో ఇటీవల వైద్యం చేయించుకున్న 49 మంది కి గాను సుమారు,రూ:30,24,224.లక్షల చెక్కులను అందజేసిన మంత్రి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల మెరుగైన వైద్యం కోసరం ప్రభుత్వం వేల కోట్లు కేటాయించిందని, అపత్కాలంలో ఉన్న నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి …
Read More »ఆగిరపల్లి మండలంలో రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
-మంత్రి పార్థసారథికి అడుగడుగునా పూలవర్షంతో స్వాగతం పలికిన ప్రజలు నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆగిరపల్లి మండలం తోటపల్లి గ్రామం విచ్చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి, వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని కొంతమంది వృద్ధులు …
Read More »సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంచి స్పందన
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో పాల్గొని ఇంటింటి గృహ సందర్శన చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు పరిష్కారానికి మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాలు ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వము ఏర్పడి …
Read More »సుపరిపాలనలో – తొలి అడుగు భవిష్యత్తుపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత మన అందరిపై ఉంది
-కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందిస్తున్నాము. రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు పట్టణం రోటరీ కల్యాణ మండపంలో రేపటి నుంచి అనగా బుధవారం తేదీ:2-7-2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమము పై రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశానుసారం అవగాహన సదస్సు జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. …
Read More »ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభించేలా 2047 విజన్ ప్రణాళికలు
-2047 కల్లా దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష.. -నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు.. -స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికపై సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా, నిర్ధేశం.. -నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ఆవిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి.. నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింభించేలా నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ను రూపొందించినట్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు …
Read More »ప్రజా ఆరోగ్యనికి ఒక ఔషధం యోగా
-ప్రతి రోజు యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం -మానసిక శారీరక ప్రశాంతత ఒక్క యోగా వలనే సాధ్యం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యం యోగా వలనే సాధ్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా మంత్రి పార్థసారథి పత్రిక ప్రకటన విడుదల చేస్తూ యోగా మన పురాతన …
Read More »ఏపీ లో కోవిడ్ కేసులు పెరుతునందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…
-రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్ననందున కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు, సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని,రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్టులో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చూసించారు,వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు తెలిపారు,విదేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. …
Read More »ఘనంగా నూజివీడులో మినీ మహానాడు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ఏలూరు జిల్లా మినీ మహానాడుకు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు కేరింతల నడుమ హట్టహాసంగా ప్రారంభం మంత్రి కొలుసు పార్థసారధి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ టీడీపీ బలం కార్యకర్తలే..దేశంలో మరెక్కడా లేని క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని తల్లి లాంటి భువనేశ్వరి పార్టీ కార్యకర్తల పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు.. నన్ను అక్కున చేర్చుకున్న నూజివీడు టీడీపీ కార్యకర్తల …
Read More »సుమారు రూ,3 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిది అందించిన మంత్రి కొలుసు పార్థసారధి
-కేవలం 9 నెలల్లో 332 మందికి గాను చికిత్స చేయించుకున్న బాధిత కుటుంబాలకు సుమారు రూ,3 కోట్లు అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -మెరుగైన వైద్యం కోసం రూ.53 లక్షల ఎల్ వో సి మంజూరు నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో కేవలం 9 …
Read More »
Prajavartha Online Telugu News