నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని పరిష్కారంలో అలసత్వం వద్దని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో …
Read More »Tag Archives: nuzividu
మధ్యాహ్న భోజన పధకంలో మెనూ సక్రమంగా నిర్వహించాలి…
-మెనూ పాటించని ఏజెన్సీ, పర్యవేక్షించని ప్రధానోపాధ్యాయులపై చర్యలు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సరిగ్గా అమలు చేయని ఏజెన్సీ లపై చర్యలు తీసుకుంటానని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను సోమవారం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను ఆర్డీఓ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం …
Read More »ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు తమ సత్తా చాటుతారు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అవకాశం, ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాలలో తమ సత్తా చాటుతారని రెవిన్యూ డివిజినల్ అధికారి కంభంపాటి రాజ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక డా.ఎం.ఆర్. అప్పారావు పి .జీ. సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ సేవ పధకంలో ఉత్తమ సేవలందించిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను ఆర్డీఓ అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆర్డీఓ శ్రీమతి రాజ్యలక్ష్మిని దుశ్శాలువా, పూలమాల, మెమెంటో లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …
Read More »పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలి…
-అధికారులకు ఆర్డీఓ కె రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు తన దరఖాస్తులో తాను సామాజిక పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, …
Read More »భూముల మార్కెట్ విలువల సవరణ: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్లోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో భూముల మార్కెట్ విలువల సవరణ చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం భూముల మార్కెట్ విలువల సవరణ కమిటీ సమావేశం ఆర్టీవో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మైలవరం, నూజివీడు, విసన్నపేట, తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలలలో భూముల మార్కెట్ విలువల సవరణలను ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చేపట్టాలన్నారు. మండల కమిటీలో సంబంధిత …
Read More »నిర్దేశించిన లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు: జిల్లా కలెక్టర్ జె. నివాస్ హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాదించాల్సిందేనని, లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. స్థానిక త్రిబుల్ ఐటీ ఆడిటోరియంలో బుధవారం రెవిన్యూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నూజివీడు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను …
Read More »జగనన్నపాలవెల్లువతో మహిళా పాడి రైతుల జీవితాలలో వెలుగులు: జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ అన్నారు. నూజివీడు మండలం సిద్దార్ధనగర్ లో గురువారం జగనన్న పాల వెల్లువ పథకంపై మహిళా పాడి రైతులు, ప్రమోటర్లు, అధికారులు, సిబ్బందితో జేసీ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువతో జిల్లాలోని మహిళా పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాదిస్తున్నారన్నారు. ఈ పథకంపై గ్రామాలలోని మహిళా పాడి రైతులలో …
Read More »మామిడి పంటలో తామర పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యావన ఏ డి జ్యోతి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా మామిడి తోటల లో తామర పురుగు తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలని ఉత్యానవనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి మామిడి పంట రైతులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉష్ణోగ్రతల కారణంగా మామిడి పంటలో తామర పురుగు పెరిగిందని, వీటి నివారణకు రసాయనిక ఎరువులతో కాకుండా శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలన్నారు. తెల్ల పూత దశ …
Read More »స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి హెచ్చరిక…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడం, కొన్ని శాఖల అధికారులు ముందస్తు అనుమతి తీసుకోకుండా స్పందన కార్యక్రమానికి గైరుహజరై, తమ కింద స్థాయి సిబ్బందిని పంపడంపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ శాఖలైన రోడ్లు, భవనాలు, డివిజినల్ …
Read More »జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని 19 వేల మంది లబ్ధిదారులు వినియోగించుకున్నారు…
-అందరికీ రిజిస్ట్రేషన్ పత్రాలను అందిస్తున్నాం : ఆర్డీఓ రాజ్యలక్ష్మి . నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓ టి ఎస్) పథకంను నూజివీడు డివిజన్లో ఇంతవరకు 19 వేల 105 మంది లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని, సదరు లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలని రెవెన్యూ డివిజన్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంపై సోమవారం తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ …
Read More »
Prajavartha Online Telugu News