నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలో పర్యటించని మండల ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై గురువారం స్థానిక తాహశీల్దారు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా వీరులపాడు మండల ప్రత్యేక అధికారి అయిన నెడ్ క్యాప్ అధికారిని కలెక్టరు వివరాలు అడగగా గురువారం విజయవాడలో సమీక్షా సమావేశం కారణంగా మండల పర్యటనకు రాలేదని, విజయవాడ రూరల్ మండలం …
Read More »
Prajavartha Online Telugu News