Breaking News

Tag Archives: nuzividu

విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం : విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. స్థానిక ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్ నిర్మాణపనులకు బుధవారం మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని ప్రభుత్వ …

Read More »

మండలంలో పర్యటించని ప్రత్యేక అధికారులపై చర్యలు : మండల ప్రత్యేకాధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలో పర్యటించని మండల ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై గురువారం స్థానిక తాహశీల్దారు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా వీరులపాడు మండల ప్రత్యేక అధికారి అయిన నెడ్ క్యాప్ అధికారిని కలెక్టరు వివరాలు అడగగా గురువారం విజయవాడలో సమీక్షా సమావేశం కారణంగా మండల పర్యటనకు రాలేదని, విజయవాడ రూరల్ మండలం …

Read More »