నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, అనర్హత కలిగిన దరఖాస్తు దారుల విషయంలో అనర్హతకు సంబంధించిన అంశాన్ని సవివరంగా తెలియజేస్తూ …
Read More »Tag Archives: nuzividu
భారీ వర్షాల కారణంగా డివిజన్ లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి – అధికారులకు ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాల కారణంగా నూజివీడు డివిజన్ లో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. గులాబ్ తుఫాన్ పరిస్థితి పై సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆర్డీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాజ్ వే ల …
Read More »నూజివీడు ఎంపిపి అధ్యక్షురాలిగా ఆరేపల్లి శిరీష…
-ఉపాధ్యక్షురాలిగా అక్కినేని శ్రీవాణి -కో ఆప్షన్ సభ్యులుగా షేక్ నాగుల్ మీరా నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా సుంకొల్లు ఎంపిటిసి ఆరేపల్లి శిరీష ఎన్నికయ్యారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం కొత్తగా ఎంపికైన ఎంపిటిసిలచే రిటర్నింగ్ అధికారి లక్ష్మణరావు, ఎంపిడిఓ జి. రాణి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సుంకొల్లు ఎంపిటిసి ఆరేపల్లి శిరీషను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిని ఎంపిటిసి లు ఎన్నుకున్నారు. పోతిరెడ్డిపల్లి ఎంపీటీసీ అక్కినేని శ్రీవాణి, కో ఆప్షన్ సభ్యులుగా షేక్ నాగుల్ …
Read More »ప్రభుత్వ పధకాలను ప్రజలలోనికి తీసుకువెళ్లాలి… : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలలోనికి తీసుకువెళ్లేందుకు సమర్ధవంతంగా పనిచేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కంభంపాటి రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఓల్డ్ ఎంప్లాయిస్ కాలనీ లోని నూతన భవనంలోకి మారిన సమాచార శాఖ డివిజినల్ పౌర సంబంధాధికారి కార్యాలయంను బుధవారం ఆర్డీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సమాచార శాఖ ప్రభుత్వానికి ప్రజలకు సమాచార వారధిగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమంలో పేద ప్రజల సంక్షేమం కోసం అమ్మ ఒడి, ఆసరా, జగనన్న …
Read More »విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి… : అధికారులను ఆదేశించిన ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ లో విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో విష జ్వరాలు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా పంచాయతీ అధికారులు, పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక …
Read More »నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా
నూజివీడు. నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనను రాష్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక సిద్దార్థ నగర్ లో అధికార్లతో కలిసి స్థల పరిశీలన, తదితర అంశాలను పరిశీలించి ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ నూజివీడు శాసనసభ్యులు విజ్ఞప్తి మేరకు నూజివీడు ప్రాంతంలో 250 కోట్ల రూపాయలతో 26 ఎకరాలలో ఫుడ్ …
Read More »పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాల నివారణ : ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను నివారించవచ్చని ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి. అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం పోషకాహార మాసోత్సవాలను ఆమె జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉమారాణి మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని నివారించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాక వారికి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్య భారతం సాధ్యమవుతుందన్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా …
Read More »సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం లో దోమలు, అపరిశుద్ధ్యం కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటిని నియంత్రించేందుకు …
Read More »అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నాం… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం అన్నవరం గ్రామం లో 22.40 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం తో పాటు పిల్లలకు ప్రీ స్కూల్ …
Read More »గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే వారిపై చర్యలు: స్కానింగ్ కేంద్రాలకు డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ పిండ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం పీసీపీఎన్డీటీ డివిజన్ స్థాయి కమిటీ సమావేశం డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డా. ఆశా మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలకు గర్భస్థ లింగ ఆరోగ్య పరిస్థితులు మాత్రమే పరిశీలించి నివేదిక ఇవ్వాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ …
Read More »
Prajavartha Online Telugu News