Breaking News

Tag Archives: Pallepāleṁ

సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టి — మత్స్య శాఖ కమిషనర్

పల్లెపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టించడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్ పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం పల్లెపాలెం గ్రామ పరిధిలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పంజరంలో సముద్రపు నాచు పెంపక ప్రదర్శన క్షేత్రమును శనివారం మధ్యాహ్నం మత్స్య శాఖ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రపు నాచు మొక్కల పెంపకాన్ని గతంలో …

Read More »