తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో అరుంధతి మాత అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని గుంటూరు నగరానికి చెందిన అరుంధతి మాత అమ్మవారి భక్తులు మరియు ఆదిజాంబవ ట్రస్టు సభ్యులు కోరుతున్నారని కావున తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎంఎల్సి,మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈమేరకు ఆయన ఆదివారం తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇందుకు సంబంధించి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి లేఖ అందించి విజ్ఞప్తి …
Read More »Tag Archives: tirumala
శ్రీవారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం.
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు మరియు కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు.
Read More »లింకు రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాల అనుమతి
-25 రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి -కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించిన టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి -నవంబరు 18 నుండి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శన టికెట్లు గల భక్తులకు రీషెడ్యూల్ సదుపాయం తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి – తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు డిసెంబరు 4వ తేదీ ఉదయం నుండి లింకు రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని …
Read More »డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ
-మధ్యాహ్నం తరువాత అప్ ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిపై నిర్ణయం…టీటీడీ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న సీజేఐ తొలుత మూలమూర్తిని దర్శించుకుని రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జస్టిస్ ఎన్వీ రమణకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధప్రసాదాలను, చిత్ర పటాలను అందజేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, …
Read More »సప్తగిరీశుడి సేవలో సూర్యుడు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడవ రోజు ఉదయం మలయప్పస్వామి స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం యెక్క గుణం సర్వ ప్రపంచానికి అదిపతి అయున సూర్య భగవానుడే ఏండుకొండల వానికి వాహనం మారి అయన సేవలో తరించు చున్నాడు మరి మానవ మాత్రులం మన మెంత అంటే సమస్త ప్రపంచ కేవలం అయన సేవకులమే అని అర్థం. వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. …
Read More »తిరుమలలో నూతన బూందీ పోటును ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. 2008వ సంవత్సరం వరకు శ్రీవారి ఆలయంలోని బూందీ పోటులో రోజుకు 45 వేల లడ్డూలు తయారుచేయడానికి అవసరమైన బూందీ తయారుచేసేవారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బూందీపోటును ఆలయం వెలుపలకు తరలించారు. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టిటిడి బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ రూ.10 కోట్ల …
Read More »సప్తగిరీశుడి సేవలో హనుమా …
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల అరవ రోజు మలయప్పస్వామి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనం అంటే మనమందరం అయన సేవకులమే అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని కీర్తిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. …
Read More »అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఏ రోజు.. …
Read More »ఏడు కొండలు.. ఏడు అగరబత్తుల బ్రాండ్లు… విక్రయం ప్రారంభం…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీనివాసుని ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ల పేర్లు.. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. వీటి తయారీకి దర్శన్ ఇంటర్నేషన్ సంస్థ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది. ఆలోచనకు …
Read More »
Prajavartha Online Telugu News