Breaking News

వరద బాధితులకు అండగా వైసీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. బాధితులకు లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో బుధవారం వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి సహా వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *