Breaking News

Konduri Srinivasa Rao

ఆర్టీసి యం.డి ద్వారకా తిరుమలరావు కి ఘనంగా వీడ్గోలు పలికిన ఆర్టీసి ఇ.యు నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపియస్ ఆర్టీసి విసి & యం.డి గా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పాటు విశేష సేవలు అందించి రాష్ట్రము లోని 129 డిపోలు, నాలుగు వర్కుషాప్ లు సందర్శించి క్రింది స్థాయి ఉద్యోగులతో మమేకం అయి ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి పెద్దపీట వేస్తూ పిటిడి (ఆర్టీసి) ఉద్యోగులలో ఆత్మస్తర్యాన్ని నింపి ఆర్టీసిని ముందుకు నడిపించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశ పెట్టిన స్త్రీ-శక్తి పథకము విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించి సంస్థకు, ప్రభుత్వానికి మంచి …

Read More »

విద్యార్థులే రహదారి భద్రతకు కీలక పాత్ర : డిసిపి షరీనా బేగం, ఐపిఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు, బంధువులకు రోడ్డు ప్రమాదాలను వివరించి, రహదారి భద్రతకు కీలకంగా వ్యవహరించాలని డిసిపి షరీనా బేగం, ఐపిఎస్ కోరారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభను నగరంలోని బెంచ్ సర్కిల్ సమీపంలో గల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిపి శ్రీమతి షరీనా బేగం, ఐపిఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిపి షరీనా బేగం …

Read More »

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం సిద్దార్థ్ హాస్పిటల్, సూర్యారావుపేట మరియు నితిన్ మహాజన్ డెంటల్ క్లినిక్, కనకదుర్గ కాలనీ ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. సిద్దార్థ్ హాస్పిటల్, సూర్యారావుపేట మరియు నితిన్ మహాజన్ డెంటల్ క్లినిక్, కనకదుర్గ కాలనీ లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల …

Read More »

పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ శనివారం ఉదయం ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరింటికల్లా పెన్షన్ పంపిణీ మొదలుపెట్టాలని, పెన్షన్ …

Read More »

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం

-అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ -రాష్ట్రంలో తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి -కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుంగుంది బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికా బద్దంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా… శుక్రవారం కుప్పం …

Read More »

విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి

-ఇన్నోవేషన్లను ప్రొత్సహిస్తున్నాం… స్టార్టప్ కంపెనీలకు అండగా ఉంటున్నాం -నీటి సంరక్షణపై కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ -విద్యార్థులతో ముఖాముఖీలో సీఎం చంద్రబాబు -కుప్పంలోని ఆగస్త్య అకాడమీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ముఖ్యమంత్రి -కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన సీఎం -కుప్పంలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. …

Read More »

ఆర్థిక అసమానతలు తగ్గించేందుకే పీ4

-సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి -జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం -పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు -పదేళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు మారతాయి -గుంటూరు జీజీహెచ్ లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు -రూ.100 కోట్ల విరాళం సమకూర్చిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులకు సీఎం అభినందన గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంత ఎదిగినా జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా …

Read More »

ప్రజల సంతోషం.. సంక్షేమమే ధ్యేయంగా పని చేద్దాం

-కూటమి ప్రభుత్వం నిబద్దత, పారదర్శకతతో ముందుకు వెళ్తుంది -విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం -⁠నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా, పని పట్ల నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తాం -చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించండి -⁠గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను నిర్వీర్యం చేసింది -వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది -పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు మీ సహకారం కావాలి -విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర …

Read More »

కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు

-పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి -అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలి -ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయింది -పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి -గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి -విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని …

Read More »

పర్యాటక హబ్‌గా అనకాపల్లిని తీర్చిదిద్దుతాం

-మంత్రి కందుల దుర్గేష్ -ముత్యాలమ్మపాలెం తీరంలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -ఉత్తరాంధ్ర సంస్కృతికి అనకాపల్లి ఉత్సవ్ వేడుకలు అద్దం పడుతున్నాయని వెల్లడి అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఉత్సవ్ లో భాగంగా అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం తీరంలో నిర్వహిస్తున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ నిజమైన ప్రజా ఉత్సవంగా సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఎంపీ సీఎం రమేశ్, సహచర …

Read More »