విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ చందన ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో టెక్ ప్రీమియం క్వాలిటీ బ్రాండ్ షోరూం ఆదివారం ఆటోనగర్ నందు ప్రారంభించినట్లు షోరూం నిర్వాహకులు అనిల్ కుమార్ తెలిపారు. శాసన సభ్యులు గద్దె రామ మోహన్ ప్రారంభించారని తెలిపారు. కారు యాక్సెసరీస్ కు సంబంధించిన అన్ని ఇక్కడ క్వాలిటీ ప్రీమియం మ్యాట్స్ ఉంటాయని తెలిపారు. కారుకు సంబంధించిన సీటు కవర్లు, కారు ఫ్లోర్ మ్యాట్స్ ప్రత్యేకత అన్నారు. విజయవాడ నగరంలో తొలి. షోరూం ప్రారంభించామని, కారు …
Read More »Konduri Srinivasa Rao
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 7వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »నవ గుంటూరుకి నాంది
-రూ.53.76 కోట్లతో నగర రూపురేఖలు మార్చే సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులకు జిఎంసి శ్రీకారం -ప్రధాన జంక్షన్లు, థీమ్ పార్క్ లు, నైబర్ హుడ్ పార్క్ లు, మిర్చి థీమ్ తో పార్క్, పబ్లిక్ టాయ్ లెట్స్ ఏర్పాటు -కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, పచ్చదనం మరియు మెరుగైన సౌకర్యాలతో కూడిన నవ గుంటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, …
Read More »మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0కు అర్హత కల్గినవారు డిమాండ్ సర్వేకి దరఖాస్తు చేసుకోవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నివసిస్తున్న అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »ఈనెల 09 న పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా..
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.09.09.2026 బుధవారం ఉదయం 09:00 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో బందన్ బ్యాంక్ లిమిటెడ్, ట్రైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్ బి ఐ …
Read More »ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
-ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్ -తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే -అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం -తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు -అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్మెంట్పై కసరత్తులు -డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజక …
Read More »నగరంలో ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పటల్ లో అందుబాటులో ఉంచిన నూతన, ఆధునిక వైద్య పరికరాలను ఆయన పరిశీలించారు. రోగులకు అందించే వివిధ రకాల వైద్య సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డెంటల్ …
Read More »చెన్నైలో ‘సమాఖ్య–2026’ గ్లోబల్ బిజినెస్ మీట్లో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్
చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ‘సమాఖ్య–2026’ గ్లోబల్ బిజినెస్ మీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఇటువంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వివిధ ప్రాంతాలు, రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు …
Read More »ముఖ్యమంత్రి సమావేశంలో డిమాండ్ల పరిష్కారంపై ఏపీ జేఏసీ హర్షం
-ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణతోనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం -హామీలు అమలు కాకపోతే ఉద్యమాలకు సిద్ధం -సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశం -4 లక్షల మంది పెన్షనర్లకు, 24 లక్షల ఉద్యోగ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రయోజనం ఎపి జేఏసి చైర్మన్ ఎ. విద్యా సాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఫలితంగానే సెప్టెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులను …
Read More »సేవకు చిరునామా సుజనా చౌదరి
-అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్వన్ -మంచి మాస్టర్ప్లాన్తో పశ్చిమ అభివృద్ధికి కార్యాచరణ -డ్రైనేజీ, కొండ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి -ప్రజల సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాలయ వ్యవస్థ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) -ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించే నాయకుడు సుజనా: ఎమ్మెల్సీ వర్ల రామయ్య -కులమతాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యాలయం …
Read More »
Prajavartha Online Telugu News