Breaking News

Konduri Srinivasa Rao

ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కష్టాల్లో ఉన్నవారికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలుస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, 44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు …

Read More »

చారిత్రాత్మక ప్రజా విజయానికి రెండేళ్లు

-బెజవాడ చరిత్రలో కేశినేని చిన్ని విజయం ఒక నూతన అధ్యాయం -విజయవాడ పార్లమెంట్లో కూటమి ప్రభుత్వ పెద్దదిక్కుగా కేశినేని చిన్ని -దుర్మార్గ పాలనకు స్వస్తి చెప్పిన ప్రజానీకం -కూటమి అభ్యర్థిగా చిన్ని గెలుపును గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకున్న క్యాడర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ( గాంధీ) గ్రంథాలయ చైర్మన్ బేగ్, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ …

Read More »

దళిత క్రైస్తవుల గర్జన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం భారీ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన సమానత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ ప్లీజ్ ఫారం అధ్యక్షులు లంక కరుణాకర్ దాస్ మాట్లాడుతూ దళిత వర్గాలను అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 33 …

Read More »

అక్రమ రిజిస్ట్రేషన్ పై న్యాయపోరాటంకై రిలే నిరాహార దీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ రిజిస్ట్రేషన్లపై న్యాయ పోరాటం చేస్తున్నామని ఏలూరి రంగబాబు అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో గురువారం జరిగిన రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాది కృష్ణాజిల్లా, కృత్తివెన్ను మండలం, చిన్న గొల్లపాలెం గ్రామం అని మా భూములపై వైయస్సార్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా దొంగ దస్తావేజులు పుట్టిస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు అడంగల్ లో మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా మా సంతకాలు లేకుండా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు …

Read More »

నవ్యాంధ్ర పర్యాటకానికి ‘గ్లోబల్’ కిరీటం..”బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఆంధ్రప్రదేశ్‌

-గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డు అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -అవార్డు నాకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపు.. మంత్రి దుర్గేష్ భావోద్వేగం -సీఎం విజన్.. డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వ వినూత్న సంస్కరణలు, మంత్రి దుర్గేష్ ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’ సూపర్ హిట్..కేరళం వేదికగా ఘనసత్కారం లభించిందని హర్షం -టెంపుల్ టూరిజం నుండి మల్టీ-ఎక్స్పీరియన్స్ గ్రిడ్ వైపు.. ఏపీ టూరిజంలో విప్లవాత్మక …

Read More »

పుష్కర్ ఘాట్ జంక్షన్‌లో పర్యావరణ మానవహారం నిర్వహణ

-ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి.. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలి -ఇకపై అధికారిక సమావేశాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి -ఘాట్‌ల పరిశుభ్రతలో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ -‘మై ఘాట్ – మై రెస్పాన్సిబిలిటీ’తో గోదావరి ఘాట్‌లను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం -నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ సంయుక్త కార్యాచరణలో …

Read More »

కోకో బీన్స్‌కు నాణ్యతా ప్రమాణాల రూపకల్పనపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్‌కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్-ఎన్‌ఐఆర్‌సీఏలో నిర్వహించిన “ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్” అంశంపై ఒకరోజు అవగాహన వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమలు మరియు …

Read More »

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈ-కేవైసీ తప్పనిసరి

-డిజిటల్ సేవల కోసం “మనమిత్ర”యాప్ -నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన ప్రజలందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా, నిరంతరాయంగా అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఇంకా ఈ-కేవైసీ చేసుకోకుండా ఉంటే, వారు వెంటనే తమ …

Read More »

అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలి… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని చుట్టుగుంట, మురికిపేట, వి.ఐ.పి రోడ్డు, కృష్ణ బాబు కాలని, చంద్రబాబు నాయుడు కాలని తదితర ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, సదరు ప్రాంతాలలో జరుగుతున్న మరియు పూర్తైన అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు …

Read More »

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9వ తేదీ జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయండి…

-వామపక్ష పార్టీల పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని బిజెపి, విధానాల వలన దేశంలో చమురు ధరలు సామాన్యుడికి మోయలేని భారంలా మారాయని వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ నెల 9 తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలకు పిలుపులో భాగంగా విజయవాడలో చేపట్టనున్న రాస్తారోకో ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ రోజు సాయంత్రం వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం (దాసరి భవన్) లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గత మే …

Read More »