Breaking News

Konduri Srinivasa Rao

స్క్యూ బ్రిడ్జి అండర్‌పాస్‌ను సుందరీకరించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్క్యూ బ్రిడ్జి అండర్‌పాస్‌ను సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలో తన పర్యటనలో భాగంగా లబ్బీపేట, రామలింగేశ్వరనగర్, కృష్ణలంక, రాణిగారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్క్యూ బ్రిడ్జి వద్ద ఉన్న అండర్‌పాస్‌ను పరిశీలించిన కమిషనర్, అక్కడ పేరుకుపోయిన డెబ్రిస్‌ను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

సెప్టెంబర్ 5న విజయవాడ “ఏ కన్వెన్షన్ సెంటర్‌”లో రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం

-పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డుల ప్రదానం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కేంద్రంగా సెప్టెంబర్ 5వ తేదీన ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పండుగ …

Read More »

జయంతిపురంలో ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం నాటికి అన్ని మౌలిక వసతులతో పార్క్‌ను సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏర్పాటు చేస్తున్న ఎం.ఎస్.ఎం.ఈ. (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) పార్క్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. గురువారం జగ్గయ్యపేట జయంతిపురంలో నిర్మాణంలో ఉన్న ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పార్క్‌లో చేపడుతున్న …

Read More »

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు

-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026)లో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక అవకాశం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా సీఈఓ వివేక్ యాదవ్ కు వివరించారు. తొలుత ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 ముసాయిదా జాబితాలో అందిన క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా తయారీపై గురువారం రాష్ట్ర సచివాలయంలోని …

Read More »

పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలి

-ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి -ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందితే పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిలో పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, …

Read More »

క్రియేటివ్ కంటెంట్‌తో ‘ఆరెంజ్ ఎకానమీ’కి బాటలు

-ఎన్‌టీఆర్ జిల్లాలో కంటెంట్ క్రియేషన్ అకాడమీ, స్టూడియో ఏర్పాటుపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష -యువత, మహిళలకు సృజనాత్మక రంగంలో ఉపాధి అవకాశాలు.. పర్యాటక, సాంస్కృతిక వైభవానికి డిజిటల్ ప్రచారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సృజనాత్మకత, డిజిటల్ మీడియా, సాంస్కృతిక రంగాలను ఆర్థికాభివృద్ధితో అనుసంధానిస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ (Orange Economy) అభివృద్ధికి ఎన్‌టీఆర్ జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. గురువారం విజయవాడలోని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), …

Read More »

భోజన పథకం అమలు తీరు పై విస్తృతంగా తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా రెండవ రోజు ఎన్టీఆర్ జిల్లాలో అధికారంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ రూరల్ నున్న, పూత పాడు సింగ్ నగర్ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరు పై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా నున్న గ్రామంలో రేషన్ షాపు పరిశీలించి లబ్ధిదారులకి త్వరితగతిన ఆహార ధాన్యాలు అందజేయాలని …

Read More »

విబిజి రాంజీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలి

-నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు చర్యలు -ఉద్యానవన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలి -అర్హులైన రైతులు ఉద్యానవన పంటల సాగుకు ముందుకు రావాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : విబిజి రాంజీ పథకం కింద చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలతో, రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ …

Read More »

శ్రీ గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలియజేసేలా ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్. సూర్యారావు తెలిపారు. గురువారం చిట్టినగర్‌లోని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో క్యాంపస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణాష్టమి వేడుకలకు శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్. సూర్యారావు …

Read More »

వినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14న నిర్వహించనున్నవినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించడానికి నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ …

Read More »