Breaking News

Konduri Srinivasa Rao

రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రలు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివరించారు. శుక్రవారం  ఆయన విజయవాడ రోడ్డులోని మూడు స్థంబాల కూడలిలో రైతు భరోసా వాహనానికి పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు …

Read More »

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ‘క్లాప్‌’ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్‌లు, 40 లక్షల ఇళ్ళకు ఇంటికి మూడు చొప్పున బిన్‌లు, గ్రీన్, బ్లూ, రెడ్‌ కలర్స్‌లో బిన్‌లు, వ్యర్ధాల(చెత్త) సేకరణకు 4868 వాహనాలు, ఇందులో 1771 ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొదటి ఫేజ్‌లో 3097 వాహనాలు, 225 గార్బేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్టేషన్లు, సేకరించిన వ్యర్ధాలను వివిధ విధానాల్లో ట్రీట్‌చేసేలా ఏర్పాట్లు, సేకరించిన వ్యర్ధాల్లో 55 …

Read More »