Breaking News

Konduri Srinivasa Rao

అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23వ తేదీ శనివారం మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలన్నారు.అక్కడ ఉన్న వసతులను ముఖ్యంగా మంచినీరు, …

Read More »

ఈ నెల 24న సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– 10,119 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసేందుకు 23 కేంద్రాలు – అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఈ నెల 24న దేశవ్యాప్తంగా సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్షను నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశామ‌ని.. అయినా అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ …

Read More »

పెట్టుబ‌డిదారుల‌కు అండ‌గా ఇన్వెస్ట‌ర్స్ డెస్క్..

– జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు – సింగిల్ విండో సెల్‌తో వేగవంతమైన సేవలు – పారిశ్రామిక అభివృద్ధికి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నూత‌న చొర‌వ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తల‌కు అన్ని విధాలా చేయూతనందించేందుకు క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేకంగా ఇన్వెస్ట‌ర్స్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌నతో స్థానిక యువ‌తకు విస్తృత ఉపాధి అవ‌కాశాలు అందుబాటులోకి రావ‌డంతో పాటు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డ‌తాయ‌ని, స్థానిక వ‌న‌రుల వినియోగ సామ‌ర్థ్య‌మూ …

Read More »

కంచికచర్ల న్యూ అంబేద్కర్ కాలనీ త్రాగునీటి కష్టాలు తీరేదెన్నడు..??

-త్రాగునీరు సమస్య పరిష్కారానికై పంచాయతీ ఈవో ప్రియాంకను కలిసిన న్యూ అంబేద్కర్ కాలనీవాసులు కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల న్యూ అంబేద్కర్ కాలనీ వాసులు శుక్రవారం తమ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ ఈవో ప్రియాంకను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. అనంతరం న్యూ అంబేద్కర్ కాలనీవాసి, ప్రముఖ దినపత్రిక సూర్య జర్నలిస్ట్ అయిన అమర్లపూడి రాజు మాట్లాడుతూ కంచికచర్ల గ్రామంలోని న్యూ అంబేద్కర్ కాలనీ వాసులకు త్రాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమైనట్లు తెలియజేశారు. గ్రామంలోని …

Read More »

ఓటర్ల జాబితా సవరణ సమయంలో బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి

– తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గంలో, సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్)పై పార్టీ బిఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన …

Read More »

మహా యజ్ఞంలా విత్తన బంతుల తయారీ, పంపిణీ

-2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి అటవీ శాఖ ముమ్మర సన్నాహాలు -జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా హరిత సమరం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను అందించడం కోసం ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) పంపిణీ కార్యక్రమాన్ని …

Read More »

ఆప్కాస్ కార్మికులకు తల్లికి వందనం వర్తింపజేయాలి!

-ముఖ్యమంత్రి కి ఏఐటియుసి వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ రంగాలలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఆప్కాస్ సంస్థలో పనిచేస్తున్న వారికి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా ముఖ్యమంత్రి గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద 23వ డివిజన్ పారిశుధ్య కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

స్త్రీ శక్తి పథకంపై ప్రతిపక్షాల దుష్ప్రచారం దురుద్దేశపూరితం

-మహిళల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉంది… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ ను రద్దు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు, పచ్చ మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యం, దురుద్దేశపూరితమైనదని, మహిళల సాధికారత, భద్రత, ఆర్థిక ఉపశమనం లక్ష్యంగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య …

Read More »

జొన్నగిరి గోల్డ్ మైన్స్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బంగారు బాట

-మైనింగ్ రంగాన్ని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం -గత ప్రభుత్వ దుర్మార్గాల కారణంగా మైనింగ్ రంగం భ్రష్టుపట్టిపోయింది -సహజ వనరుల వినియోగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్న మంత్రి కొల్లు రవీంద్ర కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మైనింగ్ రంగంలో అపారమైన వనరులున్నాయని, వాటిని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యఃమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలో ఉన్న జియో …

Read More »

సంక్షేమం, అభివృద్ధికి కూటమి తొలి ప్రాధాన్యం

– గత ఐదేళ్లు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైంది – పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం – ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం – ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి గడపకూ చేర్చాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా …

Read More »