Breaking News

Konduri Srinivasa Rao

పర్యావరణ హిత జీవనమే భావితరాలకు భద్రత

– సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పూర్తిగా చెక్ పెట్టాలి – స్వ‌చ్ఛ‌త‌లో విజ‌య‌వాడ‌ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాలి – ప్రజలకు ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానేసి పర్యావరణహితమైన గుడ్డ సంచులను ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ …

Read More »

అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో 5 జేసీబీ వాహనాల ప్రారంభం

-నగర పారిశుధ్య నిర్వహణలో మరింత వేగం – ఎంపీ కేశినేని శివనాథ్ -అభివృద్ధి పనులతో సెంట్రల్ నియోజకవర్గానికి కొత్త రూపు – ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 జేసీబీ వాహనాలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, …

Read More »

విజయవాడను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ, ఫిలిం కాలనీ, భారతి నగర్, గురునానక్ కాలనీ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం, రహదారుల పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధికారులతో కలిసి …

Read More »

రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అభినందనలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ సమస్యపై ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించడం జరిగింది. రెండు నెలల క్రితం అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు జరిగిన సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రతినిధులుగా కుటుంబరావు, వర్ల రామయ్య అగ్రిగోల్డ్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింప చేశారు. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఆరు మాసాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, మన రాష్ట్రంలో ఉన్న 11.5 లక్షల మందితో పాటు …

Read More »

పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం

-యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి -స్వదేశీ పర్యాటకం – వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత -రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన -ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు -వైద్య రంగంలో అద్భుత అవకాశాలు-యువత అందిపుచ్చుకోవాలి -బైసర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా …

Read More »

సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్

-గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీపై దృష్టి -మ్యూల్ అకౌంట్ హంటర్ ఏఐ లాంటి టూల్స్ వినియోగం -ఆధార్ సహా బయోమెట్రిక్స్ ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు -సైబర్ మోసాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలి -సైబర్ నేరాల్లో తక్షణ స్పందన- నియంత్రణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేరాల ద్వారా బాధితుల సొమ్మును రాబట్టేందుకు …

Read More »

సామర్ధ్యం పెంపుతోనే పటిష్ట ఆర్ధిక వ్యవస్థ

-ప్రతీ నెలా గణాంకాల సేకరణ-పక్కాగా అంచనాలు -మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు -ప్రణాళిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి …

Read More »

20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం

-“మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” మన లక్ష్యం -23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు కల్పించే 800 ప్రాజెక్టులతో ఒప్పందాలు -మూడు నెలల్లో 100 కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ పని చేయాలి -ఎన్ఎస్ఈ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల …

Read More »

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా

-ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య -నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు -విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక -ఉప ముఖ్యమంత్రి చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే …

Read More »

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

-త్వరలో ప్రత్యేక SME IPO స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు -మే 25న రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల ప్రారంభం -ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’ విధానంతో పారిశ్రామికాభివృద్ధి -రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. …

Read More »