– యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రయత్నం – స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేలా ప్రదర్శన – ఒకే వేదికపై సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలెన్నో – ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి – ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను చేరుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “టెక్ట్రిక్స్ 2026” స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశంగా నిలుస్తోందని.. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో …
Read More »Konduri Srinivasa Rao
శాఖధిపతులు స్వయంగా ప్రజల ఫిర్యాదులను పరిశీలించాలి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గతవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన …
Read More »విజయ కనకదుర్గ డైలీ పార్సిల్ సర్వీస్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో 193 షాపు నందు విజయ్ కనకదుర్గ పార్సిల్ సర్వీస్ సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు చేతుల మీదగా నిర్వహించడం జరిగింది. మొదట బొమ్మసాని సుబ్బారావు రిబ్బన్ కట్ చేసి పార్సిల్ ఆఫీస్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలని సొంత వ్యాపారాన్ని ఏర్పాటు …
Read More »కేజీబీవీ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, భద్రతపై దృష్టిసారించాలి
-కేజీబీవీ సెక్రటరీ డి. దేవానంద రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ వసతులు, పౌష్టికాహారం, ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కేజీబీవీ సెక్రటరీ డి. దేవానంద రెడ్డి అన్నారు. సోమవారం లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జె ఎక్స్లెన్స్ సెంటరులో కేజీబీవీ జీసీడీవోలు, ప్రిన్సిపాళ్లతో ‘కరదీపిక రూపకల్పన’పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ‘విజయ పథం’ కార్యక్రమం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధించామని …
Read More »ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపక్ష చెప్పాలి
-దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటు, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి -సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా ఒత్తిడిలకు తలొగ్గి, భారతదేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలని, తక్షణమే పార్లమెంటు సమావేశాలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ప్రజలనుద్దేశించి కోవిడ్ …
Read More »బీజేపీ అవకాశవాద రాజకీయాలను కడప ప్రజలు తిప్పికొట్టాలి
-మతోన్మాద శక్తుల కుట్రలు ప్రజలు అప్రమత్తంగా గమనించాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బీజేపీ, మతోన్మాద శక్తులు అమలు చేస్తున్న అవకాశవాద రాజకీయాలను కడప ప్రజలు అప్రమత్తంగా గమనించాలని, ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలకు లోనుకావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ ప్రధాన …
Read More »మొగల్రాజపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 1 / 1 ఎ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకై సిపిఐ పోరాటం!
-నీటి మూటలుగా మారిన కూటమి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఎన్నికల హామీ!! -ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కి కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాలి!!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.1 / 1 ఎ లో ఇచ్చిన ఇళ్ల పట్టాలను పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ,విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు అప్పరబోతు రాము అధ్యక్షతన ఈ రోజు మొగల్రాజపురం లోని నివాసితులు …
Read More »సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తున్న కూటమి ప్రభుత్వం
-రాష్ట్రానికి ఉపాధి కేంద్రంగా అమరావతి -గొడ్డలి పట్టుకుని… రప్ఫా రప్ఫా అనే వారిని దూరంగా పెట్టి, విద్యారంగాన్ని ప్రొత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి -పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి సత్కరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, ప్రభుత్వ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చక్కటి విద్యను అందించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె …
Read More »ఏపీ ఛాంబర్స్ను కలిసిన ఈక్వెడార్ భారత తదుపరి రాయబారి అనితా శుక్లా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) జాయింట్ సెక్రటరీ మరియు ఈక్వెడార్కు భారత తదుపరి రాయబారిగా నియమితులైన అనితా శుక్లా ఈరోజు ఏపీ ఛాంబర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ మరియు ఈక్వెడార్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని బలోపేతం చేయడంపై పరిశ్రమల ప్రతినిధులతో ఆమె ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో ఫార్మా, స్పైసెస్, ఆక్వా, తయారీ రంగం, వస్త్ర పరిశ్రమ (టెక్స్టైల్స్), లాజిస్టిక్స్, లోహాలు (మెటల్స్) మరియు ఇతర కీలక రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు …
Read More »కళాకారుల ఐక్యతే కళామాతల్లికి ఇష్టం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో కళాకారులంతా ఒక్కటిగా ఉంటేనే కళాకారుల కలలు సాధ్యమవుతాయని అదే కళామతల్లికి కూడా ఇష్టమని స్టార్స్ సిటీ 9 వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ తెలిపారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా కళకు కలం తోడు నినాదంతో స్థాపించిన స్టార్స్ సిటీ 9 సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ గర్రె శివ రమేష్ (కామన్ మ్యాన్ రమేష్) ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ వన్ టౌన్ సాయిరాం థియేటర్ సందులోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో …
Read More »
Prajavartha Online Telugu News