Breaking News

Konduri Srinivasa Rao

పేదల సేవలో అగ్రభాగాన నిలిచిన కూటమి ప్రభుత్వం

-సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో దేశంలో ఏపీనే నెంబర్-1 -2 ఏళ్ల పాలనలో సుమారు రూ. 65 వేల కోట్లకు పైగా పెన్షన్ల పంపిణీ -ఐదేళ్లల్లో గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తంలో 71.5 శాతాన్ని 2 ఏళ్లల్లోనే పంపిణీ చేసిన కూటమి సర్కార్ -రూ. 4000 నుంచి రూ. 15000 వరకు వివిధ వర్గాలకు పెన్షన్లు అందజేత -దివ్యాంగులకు రెండింతల లబ్ది చేకూర్చిన కూటమి సర్కార్ -రికార్డు స్థాయి పెన్షన్ల పంపిణీతో సామాజిక విప్లవం సృష్టించిన ఏపీ -ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ …

Read More »

ప్రజలకు సేవలు సులభంగా అందేలా బిజినెస్ రూల్స్ మారుద్దాం

-బిజినెస్ రూల్స్ మార్పునకు కార్యాచరణ సిద్దం చేయాలి -టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది… నిబంధనల పేరుతో జాప్యం సరికాదు -రోటీన్ పద్దతులకు స్వస్తి పలకాలి… వినూత్నంగా ఆలోచించాలి -కుల ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తొలగించాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని… ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ.. నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందే విధంగా చూడాలని… ఈ …

Read More »

కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..

-రాష్ట్ర ప్రభుత్వానికి ‘కాపు రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కె.ఆర్.పి.ఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘టిఆర్పీఎస్ గళం’ సమావేశంలో రాష్ట్ర ఛైర్మన్ చనమల్ల ప్రసాద్ రావు, కన్వీనర్ రావి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 99 శాతం మంది …

Read More »

ఎల్ఓసి అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ప్రజాదర్బార్ లో కూటమి నేతలు అందజేశారు. 44 వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్ కు చెందిన ధనాలకోట రమ్య (38) హెర్నియా తో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్

-ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కూటమి నేతలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తుంది. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్,44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి, సెక్టార్- 3 ఎస్ఐ పీ శివ …

Read More »

యువ నాయకత్వం పెంపొందించడానికి తగిన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలు

-స్థానిక సంస్థలలో వార్డుల పునర్విభజన, ఎన్నికల ప్రక్రియపై క్షేత్ర స్థాయి నాయకత్వానికి క్రియాశీలక పాత్ర ఇవ్వాలి -స్థానిక సంస్థ ఎన్నికలు, డి లిమిటేషన్ పై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘జనసేన పార్టీలోని యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి స్థానిక సంస్థల ఎన్నికలు తగిన వేదిక. ఇందుకు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులను, శ్రేణులను సన్నద్ధం చేయాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …

Read More »

జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు

-కేంద్ర కార్యాలయం నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యవహారాలు పర్యవేక్షణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల మధ్య లోపించిన సఖ్యత, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తో సహా, జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన కమిటీ రద్దు తక్షణం …

Read More »

ఎక్సైజ్ విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష

-మద్యం విధానం, బీరు సరఫరాపై కీలక చర్చలు -ఎక్సైజ్ రంగ సంస్కరణలపై లోతైన చర్చ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సోమవారం మిశ్రిత విధానంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, కమిషనర్ చామకూరి శ్రీధర్‌, …

Read More »

రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. సోమవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు …

Read More »

రేపు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్య‌వ‌స్థ‌- భాగ‌స్వాముల స‌ద‌స్సు

-‘మెడ్‌టెక్ ఛాలెంజ్ గ్రాండ్’ విజేత‌ల ఎంపిక కూడా… అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐ(Artificial Intelligence) ఆధారిత ఆరోగ్య వ్యవస్థ‌-వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు, ‘ మెడ్ టెక్‌ ఛాలెంజ్ గ్రాండ్ ‘ఫైనల్ కార్యక్రమం మంగళవారం మంగ‌ళ‌గిరిలోని ‘జరగబోతుంది. ఆరోగ్య రంగంలో రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన వారు కలిపి సుమారు 300 మంది ఈ సదస్సు, మెడ్ టెక్‌ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ప్రభుత్వాసుపత్రు(పైలట్ …

Read More »