Breaking News

Konduri Srinivasa Rao

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 51 వ డివిజన్ కొత్తపేట కు చెందిన వై ఉదయ్ కుమార్( 32) రోడ్డు ప్రమాదం లో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్, నగరాభివృద్ధి, బక్రీద్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ , విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో నగరాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ చర్యలు, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మరియు రానున్న బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. …

Read More »

ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సాగుతున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్”

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భాగస్వామ్యంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” విజయవంతంగా జరుగుతుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నరపేట, భవానిపురం స్వాతి థియేటర్ సెంటర్, హెచ్‌బి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. భవానిపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా రీ సర్వే, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రీ సర్వే సేవలపై సానుకూల ప్రజా దృక్పథం తదితర అంశాలపై మాట్లాడారు. ఆయా అంశాలకు సంబంధించిన పురోగతిని సీసీఎల్ఏ కమిషనర్ కు జిల్లా కలెక్టర్ …

Read More »

జలజీవన్ మిషన్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జలజీవన్ మిషన్ పథకం కింద చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్), డ్వామా, జిల్లా పంచాయతీ, ఐసిడిఎస్ శాఖల అధికారులతో జలజీవన్ మిషన్ పథకం పురోగతి, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర …

Read More »

‘కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు’ నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

-గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై సమగ్ర ఆడిట్ చేపట్టాలి -నిజాయతీగా కాలుష్య నివారణలో పనులు చేద్దాం -సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే ఆచరణ సులభం అవుతుంది -ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థజలాల నిర్వహణకు వేగంగా ప్రత్యామ్నాయం అవసరం -శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధ జలాల నిర్వహణ జరగాలి -గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గోదావరి నదిలోకి కలిసే …

Read More »

విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు ప్రతిపాదన పరిశీలన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం విజ్జేశ్వరంలో పర్యటించారు. విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు మూడు మండలాలు, 33 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు అవసరాన్ని ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా రోడ్డు వేయాల్సిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. విజ్వేశ్వరం, పురుషోత్తపల్లి, పందలపర్రు, పెండ్యాల, ఉసురుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం, కడింపాడు, దొంగరావిపాలెం తదితర గ్రామాలను కలుపుతూ నిర్మించాలని కోరుతున్న ఈ రోడ్డు వల్ల వేలాది మందికి ప్రయోజనం …

Read More »

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

-సైనింగ్- గ్రౌండింగ్- ఓపెనింగ్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం -ప్రతీ రంగంలోనూ ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి అవకాశాలు -38 ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన -రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం -జెన్ -జీ కలల సాకారానికి కార్యాచరణ -ఎంస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక ప్రారంభించిన ముఖ్యమంత్రి మెటా, అమెజాన్ సహా వివిధ సంస్థలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఏపీలో సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్

-సముద్ర సంపద అందిపుచ్చుకునేలా కార్యాచరణ -తీరప్రాంతం కోతకు గురి కాకుండా రక్షణ చర్యలు -సముద్రతీర అభివృద్ధిపై నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి నిపుణులు, అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. ఏపీలో ఉన్న …

Read More »

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో కీలక ఒప్పందాలు

-మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఎంఓయూలు -స్టార్టప్ లకు కియా సహకారం, డీప్ టెక్ కు రూ.20 కోట్ల సిడ్బీ సీడ్ ఫండ్ -ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్తగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రంలో స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి గాను వివిధ …

Read More »