– జీజీహెచ్లో 73వ రోజు సేవలను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో వినూత్నంగా అమలు చేస్తున్న యూత్ టైం బ్యాంక్ కార్యక్రమం యువత సేవాభావానికి కొత్త దిశను చూపుతోందని డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమం 73వ రోజు కొనసాగుతున్న సేవలను మంగళవారం ఆయన పరిశీలించారు. యూత్ టైం బ్యాంక్ సేవల్లో భాగంగా దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమ్యూనిటీ …
Read More »Konduri Srinivasa Rao
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…
-రెవెన్యూ వసూళ్లపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమీక్ష సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు, వాటర్ మీటర్ ఛార్జీల వసూళ్ల పురోగతిని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ( వీడియో కాన్ఫరెన్స్ ద్వారా), డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) …
Read More »మహిళల ఆర్థిక స్వావలంబనకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు దోహదం
-మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి కుటుంబాభివృద్ధికి తోడ్పడేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.సోమవారం సాయంత్రం రామకృష్ణాపురం లోని ఆర్ఎంపీ అసోసియేషన్ హాలు లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా 230 మంది మహిళలకు కుట్టు …
Read More »మలేరియా నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యమే కీలకం
-యాంటీ మలేరియా మాసం-2026 సందర్భంగా 25వ డివిజన్లో అవగాహన ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు యాంటీ మలేరియా మాసం-2026 కార్యక్రమాలలో భాగంగా నగర పరిధిలో గల అన్ని డివిజన్లో మలేరియా మరియు ఇతర దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే.అర్జునరావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ర్యాలీని బయాలజిస్ట్ సత్యనారాయణ నిర్వహించారు. మంగళవారం ఉదయం 25 వ డివిజన్ మారుతి …
Read More »సజావుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ రోజు నిర్వహిస్తున్న SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (బయోలాజికల్ సైన్స్ పరీక్ష) మరియు APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే–2026 లో భాగంగా 314–జీవశాస్త్రము, 319–వాణిజ్య/వ్యాపార శాస్త్రము, 321–గృహవిజ్ఞాన శాస్త్రము పరీక్షలు సజావుగా కొనసాగాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నం పట్టణ పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. నిర్మల హై స్కూల్, ఎం.పి.ఎల్. హై స్కూల్ పార్క్ మరియు శ్రీ బాలాజీ విద్యాలయంలో …
Read More »కలెక్టరేట్లోని అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి
-అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం కొనసాగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ …
Read More »మా కోసం పర్యావరణాన్ని పరిరక్షించండి : చిన్నారి ఆద్యా పిలుపు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు స్వచ్ఛమైన, హరితమైన ప్రపంచాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని చిన్నారి ఆద్యా పిలుపునిచ్చింది. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో మీకోసం కార్యక్రమం జరుగుతున్న సమయంలో కలెక్టరేట్ ఉద్యోగి నిడమనూరి ఆశా దీప్తి కుమార్తె, మూడవ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల ఆద్య పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి చొరవతో జిల్లా అధికారులకు వివరించండి. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ, …
Read More »రిమాండ్ ఖైదీ కుమారునికి రూ.5 లక్షల పరిహార చెక్కు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డ సబ్ జైలులో 2023 సంవత్సరం మే 6వ తేదీన జైలులో ఉంటూ మృతి చెందిన రిమాండ్ ఖైదీ కుమారునికి రూ.5 లక్షల పరిహార చెక్కు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందజేశారు. మచిలీపట్నం నగరంలోని తన ఛాంబర్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ,., అవనిగడ్డ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో మృతి చెందిన పులి కోటేశ్వరరావు అలియాస్ కోటి (వీర్రాజు కుమారుడు) కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల …
Read More »నైరుతి రుతుపవనాలు – 2026 ముందస్తు సన్నద్ధతపై సదస్సు…
-సంయుక్తంగా నిర్వహించిన ఐఎండి (IMD) మరియు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) -ముఖ్య అతిథిగా డిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డా. ఎం. మహాపాత్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) సదరన్ క్యాంపస్లో “నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు – సన్నద్ధత & బహుళ-విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు” (Southwest Monsoon 2026 outlook – …
Read More »జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రత్యేక దృష్టి
-ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు నిషేధం -అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక …
Read More »
Prajavartha Online Telugu News